Home » pm kisan samman nidhi yojana 2021
దేశంలోని రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కింద 9వ విడత నిధులు విడుదల చేయనున్నారు.