-
Home » PM Kishan Scheme
PM Kishan Scheme
YSR Rythu Bharosa: నేడు రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు.. ఆళ్లగడ్డలో బటన్ నొక్కి విడుదల చేయనున్న సీఎం జగన్
October 17, 2022 / 09:17 AM IST
ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం నిధులు నేడు అన్నదాతల ఖాతాల్లో జమకానున్నాయి. సోమవారం ఆళ్లగడ్డలో జరిగే బహిరంగ సభ వేదికద్వారా సీఎం జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో ని�
CM Jagan Tour : ఢిల్లీకి సీఎం జగన్.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రధానితో భేటీ..!
January 3, 2022 / 11:53 AM IST
ఏపీ సీఎం జగన్ సోమవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన భేటీ కానున్నారు. దాదాపు 14 నెలల తరువాత మోడీని సీఎం జగన్ కలవనున్నారు.
రైతు భరోసా పథకానికి రూ.3,615 కోట్లు.. రైతులకు రూ.13వేల 500 ఆర్థిక సాయం
June 16, 2020 / 09:52 AM IST
వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకానికి రాష్ట్ర బడ్డెట్లో రూ.3,615.60 కోట్లకు పైగా కేటాయించింది ఏపీ ప్రభుత్వం. ఈ పథకం కింద రైతుకు రూ.13వేల 500 ఆర్థిక సాయం అందించనున్నట్టు మంత్రి బుగ్గన తెలిపారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపచేశారు. రాష్ట్ర