Home » PM Modi AP Tour
PM Narendra Modi AP Tour : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. శ్రీశైలంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని..
PM Modi AP Tour ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఏపీలోని కర్నూల్ జిల్లాలో మోదీ పర్యటన సాగనుంది.
అమరావతికి ప్రధానమంత్రి మోదీ
సీఆర్డీఏ 44వ సమావేశంలో తీసుకున్న రెండు పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ నెల 29న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ హబ్ కి ప్రధాని శంకుస్థాపన చేయాల్సిందిగా తుపాను ప్రభావంతో పర్యటన రద్దైంది.
అక్కడి నుంచి ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో భాగంగా ఇవ్వాళ ఏయూ(ఆంధ్రా యూనివర్శిటీ) ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభ పాల్గోనున్నారు. సభావేదిక వద్దనే రూ. 15,233 కోట్లు విలువైన తొమ్మిది ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభో�
Pawan Kalyan: రేపు విశాఖకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు. ఈ క్రమంలో మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. రాత్రి 8.30గంటలకు విశాఖ ఐఎన్ఎస్ చోళాలో 15 నిమిషాలు పవన్ ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై, బీజేపీ - జనస�