-
Home » PM Modi Speech
PM Modi Speech
దేశాభివృద్ధికి ఏపీ అభివృద్ధి ఎంతో ముఖ్యం.. చంద్రబాబు విజన్ ప్రశంసనీయం- కర్నూలు సభలో ప్రధాని మోదీ
కర్నూలులో 2వేల 880 కోట్లతో విద్యుత్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థకు శంకుస్థాపన చేశారు. 4వేల 920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లకు శంకుస్థాపన చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవం వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన
స్వాతంత్ర్య దినోత్సవం వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన
తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే, మాతో పవన్ కల్యాణ్ ఉన్నారు- ప్రధాని మోదీ
PM Modi Fires On CM KCR : ఈ మూడు హామీలను నెరవేర్చకుండా ఇక్కడి సర్కారు మోసం చేసింది. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసింది. అహంకారం ఎవరికి ఉన్నా వారిని ఓడించాలి.
PM Modi : ప్రజాస్వామ్యానికి పాత పార్లమెంట్ చిహ్నం.. 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకున్నాం : ప్రధాని మోదీ
భారత్ నిర్మాణాన్ని గొప్పగా చెప్పుకోవాలన్నారు. అనేక రంగాల్లో భారత్ గణనీయ అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ప్రపంచం నలుమూలలా భారతీయుల ప్రతిభా పాటవాలకు ప్రశంసలు అందుతున్నాయని పేర్కొన్నారు.
PM Narendra Modi: మధ్యతరగతి ప్రజల సొంతింటికల సాకారానికి కొత్త పథకం.. ప్రధాని మోదీ కీలక ప్రకటన
ఏ శక్తికి భారత్ భయపడదు.. తలవంచదు. సమూన్నత లక్ష్యాలతో భారత్ స్వయం సమృద్ధి సాధిస్తూ ప్రపంచంతో అనుసంధానమవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
PM Modi Speech: వచ్చే ఆగస్టు 15న నేను మళ్లీ వస్తా.. 2047 కల సాకారానికి వచ్చే ఐదేళ్లు సువర్ణ క్షణాలు..
2047 కలను సాకారం చేసుకోవడానికి వచ్చే ఐదేళ్లే అతిపెద్ద సువర్ణ క్షణాలు అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
Independence Day 2023: నారీ శక్తి, యువశక్తి భారత్కు బలం.. మణిపుర్ అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ
గత పదేళ్లుగా భారత్ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోందని, శాటిలైట్ రంగంలో మనమే ముందున్నామని, రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాసిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు.
Independence Day 2023: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబైన ఢిల్లీ ఎర్రకోట.. ప్రధాని మోదీ ప్రసంగించే అంశాలివే?
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోటపై 10వ సారి ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.
PM Modi : నూతన పార్లమెంట్ 140 కోట్ల మంది ఆకాంక్షల ప్రతిబింబం.. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి : ప్రధాని మోదీ
ఇది ప్రపంచ ప్రజాస్వామ్యానికి పునాది కూడా అని వెల్లడించారు. ప్రజాస్వామ్యం మన సంస్కారం ఆలోచన సంప్రదాయం అని అన్నారు. అనేక సంవత్సరాల విదేశీ పాలన మన గర్వాన్ని మన నుండి దొంగిలించిందని పేర్కొన్నారు.
PM Modi: బేగంపేట విమానాశ్రయం వద్ద నేడు మోదీ పబ్లిక్ మీటింగ్.. ప్రధాని ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి..
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 6.40 గంటల వరకు మోదీ పర్యటన కొనసాగుతోంది. మధ్యాహ్నం 1.30 గంటలకు విమానాశ్రయం వద్ద తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభల