Home » PM Modi Speech
PM Modi Fires On CM KCR : ఈ మూడు హామీలను నెరవేర్చకుండా ఇక్కడి సర్కారు మోసం చేసింది. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసింది. అహంకారం ఎవరికి ఉన్నా వారిని ఓడించాలి.
భారత్ నిర్మాణాన్ని గొప్పగా చెప్పుకోవాలన్నారు. అనేక రంగాల్లో భారత్ గణనీయ అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ప్రపంచం నలుమూలలా భారతీయుల ప్రతిభా పాటవాలకు ప్రశంసలు అందుతున్నాయని పేర్కొన్నారు.
ఏ శక్తికి భారత్ భయపడదు.. తలవంచదు. సమూన్నత లక్ష్యాలతో భారత్ స్వయం సమృద్ధి సాధిస్తూ ప్రపంచంతో అనుసంధానమవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
2047 కలను సాకారం చేసుకోవడానికి వచ్చే ఐదేళ్లే అతిపెద్ద సువర్ణ క్షణాలు అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
గత పదేళ్లుగా భారత్ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోందని, శాటిలైట్ రంగంలో మనమే ముందున్నామని, రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాసిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు.
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోటపై 10వ సారి ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.
ఇది ప్రపంచ ప్రజాస్వామ్యానికి పునాది కూడా అని వెల్లడించారు. ప్రజాస్వామ్యం మన సంస్కారం ఆలోచన సంప్రదాయం అని అన్నారు. అనేక సంవత్సరాల విదేశీ పాలన మన గర్వాన్ని మన నుండి దొంగిలించిందని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 6.40 గంటల వరకు మోదీ పర్యటన కొనసాగుతోంది. మధ్యాహ్నం 1.30 గంటలకు విమానాశ్రయం వద్ద తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభల
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సు జరిగింది. ఆ సదస్సును మోదీ ప్రారంభించి ప్రసంగించారు. పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా...
జలియన్వాలా బాగ్ స్థూపాన్ని ప్రారంభించిన మోదీ