Home » PM Modi
నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2.55 గంటలకు మోదీ హైదరాబాద్ కు చేరుకోనున్నారు. సోమవారం ఉధయం వరకు మోదీ ఇక్క�
BJP Executive Meeting : హైదరాబాద్ లో కాషాయ సంబురం నెలకొంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు, వందల సంఖ్యలో బీజేపీ ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ తరలివస్తున్నారు. బీజే�
మోదీ రాక కోసం రంగంలోకి దిగిన SPG,NSG ,CRPF
ఫ్రదాని మోదీ పర్యటించే ప్రాంతాలు భద్రతా వలయంలోకి వెళ్లిపోయాయి. రెండు రోజుల పాటు ప్రధాని మోదీ నోవాటెల్ హోటల్ లో బస చేస్తారు. మోదీ భద్రత పర్యవేక్షణకు ఎస్పీజీ బలగాలు రంగంలోకి దిగాయి. మోదీ రాక సందర్భంగా నాలుగు అంచల భద్రత ఏర్పాటు చేశారు.
బీజేపీ కార్యవర్గ సమావేశాలకు టీఆర్ఎస్ ఆటంకాలు కల్గిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 3న పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది. సభా ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్తో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ
జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్ లోని మాధాపూర్ హెచ్ఐసిసిలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల బీజేపీ సీఎంలు, బీజేపీ అగ్రనేతలు పాల్గొనున్నారు. ఇప్పటికే కొందరు కేంద్ర మం
‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడులను జూలై 4న భీమవరంలో నిర్వహించనున్నారు.. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలలో భాగంగా భీమవరంలోని పెద అమీరం ప్రాంతంలో అల్లూరి విగ్రహాన�
దేశ ప్రధానికి వండి, వడ్డించడమంటే..మాటలు కాదు. కనీసం ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్ రేంజ్ ఉండాలి. కానీ..హైదరాబాద్ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఓ సామాన్యురాలి చేతి వంట రుచి చూడబోతున్నారు. ఆమే యాదమ్మ. ప్రధాని మోడీకి వంట చేసే ఛాన్స్ దక్కించుకున్న
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయిడుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. జులై 4వ తేదీన ప్రధాని మోడీ ముఖ్య అతిధిగా జరిగే అల్లూరి జయంతి వేడుకలకు హాజరు కావాలని…తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయిడుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లే�
జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీతో పాటు పెద్ద సంఖ్యలో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు రానున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మొత్తం కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్ప�