Home » PM Modi
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పసల కృష్ణభారతికి మోదీ పాదాభివందనం చేసి ఆ�
ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా లోపాలు బయటపడ్డాయి. గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలో నల్ల బెలూన్ల కలకలం నెలకొంది.(PM Modi Black Balloons)
మోదీని శాలువాతో సత్కరించిన సీఎం జగన్
లంబసింగ్లో ఆదివాసీల చరిత్రను ప్రతిబింబించేలా అల్లూరి మెమోరియల్ నెలకొల్పుతాం. మన సంపదను ఆంతర్జాతీయ స్ధాయికి తీసుకెళ్లేదానిపై కసరత్తు చేస్తున్నాం. అడవి ప్రాంతంలో పెరిగే సంపదపై సంపూర్ణంగా ఆదివాసులకు హక్కులు కల్పిస్తున్నాం.
ఒకే హెలికాప్టర్ లో పీఎం మోడీ, సీఎం జగన్, ఏపి గవర్నర్ బిశ్వభూషన్ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి భీమవరం బయలుదేరారు.
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. మోదీతో పాటు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కా�
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతిని పురస్కరించుకుని 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని, నాయకులందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని మోదీ సూచించారు. నాయకులు నియోజకవర్గంలోనే ఉండాలని, క్షేత్ర స్థాయిలో పనిచేస్తూనే పార్ట
హైదరాబాద్ హెచ్ఐసీసీలో శనివారం ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో యాదమ్మ, ఆమె బృందం అతిథులకు తెలంగాణ వంటకాలను రుచికరంగా తయారు చేసి అందించారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. హైదరాబాద్ లో శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు హెచ్ఐసీసీలో జరిగాయి. మరికొద్ది సేపట్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ సభకు భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు తరలివ�