Home » PM Modi
హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. రెండవ రోజు ఆదివారం ఉదయం ప్రారంభమైన సమావేశాలు సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ‘ విజయ సంకల్పన సభ’ పేరుతో భారీ బహిరంగ సభ జరగనుంది. ఇప్పటి�
ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనే విజయ సంకల్ప సభను పెద్దఎత్తున విజయవంతం చేసేందుకు బీజేపీ అధిష్టానం అన్ని చర్యలు చేపట్టింది. విజయ సంకల్ప సభకు భారీ కవరేజ్ అలభించేలా కమలనాథులు ప్లాన్ చేశారు.
ఎకనామిక్ సమ్మిట్ పెట్టమని ప్రధాని నరేంద్ర మోదీని అడిగినా పెట్టడం లేదని, ఇప్పుడైనా మీరు టైం చెప్పండి.. 8లక్షల కోట్లు తెస్తానంటూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కే.ఏ. పాల్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో రాహూల్ గాంధీ, కే�
పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా భద్రతా కారణాల రిత్యా మూడు మెట్రో స్టేషన్లలో సాయంత్రం 5.30గంటల నుంచి రాత్రి 8గంటల వరకు మెట్రో ట్రైన్ రాకపోకలను నిలిపివేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస�
సభ కోసం.. 3 వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై.. ప్రధాని మోదీ, జేపీ నడ్డాతో పాటు మరో ఇద్దరు కీలక నేతలు మాత్రమే ఉంటారు. జాతీయ కార్యవర్గ సభ్యులకు, రాష్ట్ర బీజేపీ నేతలకు.. వేర్వేరుగా వేదికలు ఉన్నాయి.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం
మోదీ, బీజేపీ నేతలపై తలసాని హాట్ కామెంట్స్
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ బలోపేతంపై చర్చిస్తామని ట్వీట్ చేశారు. ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ బేగంపేట చేరుకున్నారు.
మోదీ పాలనలో దేశంలో ఎవరూ సంతోషంగా లేరు. ప్రజలు అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. మోదీ విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా మన దేశం పరువుపోతోంది.. శ్రీలంక విషయంలో మోదీ సేల్స్ మేన్ లా వ్యవహరించాడు అంటూ సీఎం కేసీఆర్ మోదీ పాలన పట్ల తీరుపట్ల తీవ్ర స్థాయిలో �
భారత ప్రధాని నరేంద్ర మోదీ జులై నాల్గో తేదీన ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. కేవలం 2–3 గంటల పాటు గడిపి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని బీజేపీ రాష్ట్ర వర్గాలు వెల్లడించాయి. సాంస్కృతిక పర్యాటక శాఖ ఏర్పాటు చేసే అల్లూరి సీతార�