Home » PM Modi
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గుర్తుతెలియని వ్యక్తులు భారీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో మోదీకి వ్యతిరేకంగా ఈ భారీ ప్లెక్సీ వెలిసింది. ఈ ప్లెక్సీలో ‘సాలు మోదీ.. సంపకు మోదీ’ అని రాస్తూనే.. యాస్ ట్యా
సదస్సులో మోదీ దగ్గరకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధానిని ఆత్మీయంగా పలకరించారు. సదస్సు ప్రారంభానికి కొద్దిసేపటి ముందు మోదీని, బైడెన్ కలిసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ సమయంలో దేశాధినేతలంతా పలకరించుకుంటూ ఫొటోలు దిగుతున్నారు.
కోవిడ్ తర్వాత మోదీ పాల్గొనబోతున్న అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు ఇదే. జర్మనీలో రెండు రోజులు సదస్సుకు హాజరైన తర్వాత 28న ప్రధాని యూఏఈ వెళ్తారు. అక్కడ ఇటీవల మరణించిన మాజీ అధ్యక్షుడు షేక్ ఖలిఫా బిన్ జాయేద్ మృతికి సంతాపం ప్రకటించి, నివాళులు అర్పిస్�
1.3 కిలోమీటర్ల పొడవైన గోడపై అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండే సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలు, ఆరు రుతువులను చూపే చిత్రాలు, రాశులు, వివిధ జంతుజాలం, భారతీయ సంస్కృతి, పండుగలు వంటివి ఆ చిత్రాల్లో కనిపిస్తాయి.
గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. జకియా జాఫ్రీ పిటిషన్ కు సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది
2024 సాధారణ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలుంటాయని కర్ణాటక మంత్రి అంటున్నారు. ఇందులో భాగంగానే దక్షిణాది రాష్ట్రమైన నార్త్ కర్ణాటక ఆ కొత్త రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటుందన్నారు.
అట్టడుగు సమస్యలపై ఆమెకు ఉన్న అవగాహన, అభివృద్ధి విజన్ అత్యద్భుతమని కొనియాడారు. ప్రధాని మోదీ, అమిత్ షాను ద్రౌపది ముర్ము కలిశారు.
ప్రధాని నరేంద్ర మోదీ రెండ్రోజుల పాటు జర్మనీ, యూఏఈల్లో పర్యటించనున్నారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానం మేరకు ప్రధాని జీ7 సదస్సుకు హాజరు కానున్నారు.
అగ్నిపథ్ పథకం గురించి ప్రధానికి వివరించారు. అగ్నిపథ్ ప్రకటించిన తరువాత తొలిసారి మోడీతో త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్పై యువత, ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రేపు త్రివిధ దళాధిపతులతో మోదీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.