Home » PM Modi
ఇండియన్ వ్యాపారవేత్త బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపుకు 500 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఇవ్వాలని భారత ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చారని అంటున్నారు శ్రీలంక ఉన్నతాధికారి. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సేపై ఒత్తిడి తెచ్చారని శుక్�
PM Modi: గుజరాత్ లోని నవసరీలో తన చిన్ననాటి స్కూల్ టీచర్ ను కలిశారు ప్రధాని మోదీ. పలు ప్రాజెక్టుల ఓపెనింగ్ నిమిత్తం గుజరాత్ లో ఒకరోజు పర్యటనకు వెళ్లారు. తన మాజీ టీచర్ను మర్యాదపూర్వకంగా కలిసి అభివాదం చేశారు. గుజరాత్ గౌరవ్ అభియాన్ తో పాటు పలు కార్య�
ఓ వైపు మహమ్మద్ ప్రవక్త పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఇస్లామిక్ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలో ఇరాన్ మంత్రి ఇండియాకు విచ్చేశారు.
పార్టీ బలోపేతం దిశగా కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ చర్చించారు. కార్పొరేటర్లను ఒకొక్కరిగా పరిచయం చేసుకున్న ప్రధాని ప్రశాంతంగా చర్చించారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 47మంది కార్పొరేటర్లు తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో
ప్రధాని నరేంద్ర మోదీ ఐకానిక్ వీక్ సెలబ్రేషన్స్ను సోమవారం లాంచ్ చేశారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (AKAM) 2022 జూన్ 6 నుంచి జూన్ 11వరకూ జరపాలని నిశ్చయించారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పర్యావరణానికి అనుకూలమైన మార్గాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేదావుల నుండి సలహాలు, సూచనలను ఆహ్వానించడానికి, పర్యావరణ ఉద్యమం కోసం పర్యావరణహిత జీవనశైలి (లైఫ్) అనే ప్రపంచ స్థాయి కా�
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంకు సంబంధించి 11వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోదీ మే31న విడుదల చేశారు. 10కోట్ల మంది రైతులకు రూ. 20వేల కోట్లు విడుదల చేశారు. అర్హులైన ప్రతీ రైతుకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలు సహాయంగా అందిస్తుంది.
ఉద్యోగుల భవిష్య నిధి (Employee Provident Fund) పై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటు తగ్గించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై సీఎం జగన్.. ప్రధానితో చర్చించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సిమ్లా పర్యటన అనంతరం.. స్థానిక బీజేపీ లీడర్ భార్య తనకు మోదీ కిచిడీ వండటం నేర్పించారంటూ గుర్తు చేసుకున్నారు. 90లలో హిమాచల్ ప్రదేశ్ యూనిట్ ఇన్ఛార్జ్గా ఉన్న సమయంలో 'సాబు దానా కిచిడీ' వండటం నేర్పారని చెప్తున్నారు.