Home » PM Modi
కేసీఆర్ కుటుంబం ఏమీ నామినేటెడ్ గా వచ్చి అధికారంలోకి రాలేదన్నారు. కేటీఆర్, కవిత, హరీశ్ రావు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతినిధులని గుర్తు చేశారు. దొడ్డి దారిన అధికారంలోకి రాలేదన్నారు.(Minister Gangula Counter)
బండి సంజయ్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఆరోగ్యం ఎలా ఉంది, కాళ్ల నొప్పులు తగ్గాయా అని బండి సంజయ్ ను అడిగి తెలుసుకున్నారు.(Modi Praises Bandi Sanjay)
PM Narendra Modi Speech:ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో సీఎం కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత సభలో పాల్గొన్న సందర్భంగా కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయింది అంటూ విమర్శలు కురిపించారు. ఒక కుటుంబం చేత
దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతీయేటా మూడు దఫాలుగా ఆర్థిక సహాయం అందిస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇప్పటికే 10 విడతులుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు చేరాయి. అర్హులైన చిన్న, సన్న కారు రైతులకు విడతకు రూ. 2వేల చొప�
తెలంగాణలో కుటుంబ పాలనకు ప్రజలు విసిగిపోయారు, మార్పు ఖాయమైంది, రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం గచ్చిబౌలిలోని ఐఎస్బీ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని బేగంపేట ఎయిర్ �
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ విచారణ జరిపించడానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు. పామూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. దాదాపు రెండున్నర గంటల పాటు రాష్ట్ర రాజధానిలో పర్యటిస్తారు. ప్రధాని రాక సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో బేగ
ప్రధాని రాకతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో నూతనుత్తేజాలు రేకిత్తించింది. దీంతో మోదీకి ఘన స్వాగతం పలికేందుకు బేగంపేట ఏయిర్ పోర్టు వద్ద భారీ ఏర్పాట్లు చేశారు తెలంగాణ బీజేపీ నేతలు
ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ రానున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవం.. మొహాలీ క్యాంపస్ లకు చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం స్నాతకోత్సవంలో ప్రధాని పాల్గోనున్నారు. ప్రధాని మోదీకి సాదర స్వాగతంతో పాటు పార�
క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీ