Home » PM Modi
Modi Japan Tour : భారత ప్రధాని నరేంద్ర మోదీకి జపాన్ రాజధాని టోక్యోలో అపూర్వ ఘనస్వాగతం లభించింది. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న మోదీ.. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నాలుగు దేశాల క్వాడ్ సదస్సులో పాల్గొననున్నారు.
జపాన్ పర్యటనలో ప్రధాని మోదీ
ఈక్రమంలో క్రీడాకారుడు లక్ష్య సేన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ..తనను కలిసేందుకు జట్టుతో సహా రావాలని, వస్తూ వస్తూ..అల్మోరా యొక్క బాల్ మిథాయ్ తీసుకురావాలంటూ చిరు కోరిక కోరారు.
అన్నదాత ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల ఆరంభంలోనే రాష్ట్రానికి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో.. తొలకరిలోనే విత్తునాటేందుకు రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే రైతులకు సాగుభారం అధికమవుతోంది. పెరిగిన పెట్రోల
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా పొలిటికల్ వార్ సాగుతోంది. ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతు�
దేశంలో పెట్రో ధరల తగ్గింపు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం ట్వీట్ చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తాయని అభిప్రాయపడ్డారు.
బీహార్ రాష్ట్రంలో వర్షాకాలం ఆరంభంలోనే పిడుగు పాటుకు గురై 33 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. ఈ సీజన్ ప్రారంభంలోనే పిడుగు పాటుకు గురై 33 మంది మృతి చెందారు
వారం రోజుల క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్షా హైదరాబాద్ వచ్చారు. అంతకుముందు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా తెలంగాణలో పర్యటించారు. ఇక 20 రోజుల వ్యవధిలోనే మరో అగ్రనేత మోదీ హైదరాబాద్ రానుండడం పొలిటికల్గా ఉత్కంఠ రేపుతోంది.
ప్రఖ్యాత కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భారత దేశానికి ‘గౌరవ సభ్య దేశం’ హోదా దక్కడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేస్తూ తన సందేశాన్ని ఓ లేఖ ద్వారా..............
PSI పోస్టుల భర్తీలో అక్రమాలను అరికట్టి తమకు న్యాయం చేయకపోతే నక్సల్స్లో చేరుతామని పేర్కొంటూ ప్రధానికి రక్తంతో లేఖ రాసారు అభ్యర్థులు.