Home » PM Modi
తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఎన్నికల సమయం నాటికి అధికార తెరాస పార్టీకి దీటుగా తెలంగాణలో బలోపేతం అయ్యేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే అమిత్ షా, మోదీలు రాష్ట్రంలో పర్యటించార�
భారత ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా పర్యటనలో భాగంగా మంగళవారం రోడ్ షో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ లోనూ పాల్గొననారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి స్కీంలో భాగంగా 11వ విడత డబ్బులను విడుదల చేశ�
అన్నదాతలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనుంది. 10 కోట్ల మందికిపైగా ఖాతాల్లో రూ.21వేల కోట్లకు పైగా నిధులు..(PM Kisan Funds)
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పథకాలను విడుదల చేశారు. ఇందులో కొవిడ్ కారణంగా పేరెంట్స్ కోల్పోయిన పిల్లలకు నెలకు రూ.4వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ పాఠశాల విద్యార్థులకు స్కాలర్�
అనాథలైన ఆయా పిల్లలకు 'ప్రధాన మంత్రిసహాయ నిధి' (PM Cares) ద్వారా ఆర్ధిక సహాయం అందించేందుకు ప్రధాని మోదీ సంకల్పించారు
ఛార్ధామ్ యాత్రలో భాగమైన కేదార్నాథ్లో చెత్త పేరుకుపోతుండటంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. పవిత్రమైన యాత్రా స్థలంలో అలాంటి చెత్త ఉండటం సరికాదన్నారు. ఈ నెల ‘మన్ కీ బాత్’లో భాగంగా ఆదివారం ప్రధాని మోదీ రేడియోలో ప్రసంగించారు.
ఇండియా.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్షాది కాదు. మొఘలులు ఇక్కడికి వచ్చిన తర్వాతే బీజేపీ, ఆర్ఎస్ఎస్ పుట్టుకొచ్చాయంటూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నిదేళ్ల మా పాలనలో మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలు కన్న భారతదేశాన్ని నిర్మానానికి కృషి చేశాం అని ప్రధాని మోదీ తెలిపారు.
మహబూబ్నగర్లో జేపీ నడ్డా.. తుక్కుగూడలో అమిత్ షా.. బేగంపేట్లో.. ప్రధాని మోదీ. ఇలా.. ఢిల్లీ నుంచి ఎవరొచ్చినా.. గల్లీ గల్లీలో రీసౌండ్ వచ్చేలా.. టీఆర్ఎస్పై బేస్ పెంచి మరీ వాయించేస్తున్నారు. నడ్డా, అమిత్ షా అంటే ఓకే. వాళ్లు.. రావాలనే సభకొచ్చారు. కావాల�
దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని చెప్పారు. కచ్చితమైన మార్పు ఉంటుందని... దాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.(KCR With Deve Gowda)