Home » PM Modi
గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి పతనంపై మోదీ ప్రశ్నించ లేదా అని నిలదీశారు. ఓ ముఖ్యమంత్రిగా తెలుసుకోవాలని ఉందని మోదీ అనలేదా అని ప్రశ్నించారు. నేను కూడా ఓ ముఖ్యమంత్రిగా ఎందుకు రూపాయి పతనమౌతుందో తెలుసుకోవాలనుకున్నానని తెలిపారు.
‘కాళీ’ వివాదంపై ప్రధాని మోదీ స్పందించారు.. లోక కళ్యాణం కోసం ఆథ్యాత్మిక శక్తితో ముందుకు సాగుతున్న భారతదేశానికి కాళీమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ఈ ప్రపంచం మొత్తం అమ్మవారి చైతన్యంతో వ్యాపించి ఉందని, ఈ చైతన్యం బెంగాల్ కాళీమాత పూజల�
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై దాడిని భారత్ ఖండించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ట్వీట్ లో ప్రధాని షింజో అబే నా ప్రియ మిత్రుడు అంటూ పేర్కొన్నారు. “నా ప్రియ మిత్రుడు అబే షింజోపై జరిగిన దాడితో తీవ్ర మనోవేదనకు గురయ్యాను. అంటూ.. Modi ప�
తెలంగాణలో పాలిటిక్స్లో ప్రస్తుతం ఆర్టీఐ వార్ నడుస్తోంది. సీఎం కేసీఆర్ను ఇరుకున పెట్టేలా టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆర్టీఐ అస్త్రాలను ప్రయోగిస్తే.. ఇప్పుడు గులాబీ దళం అదే అస్త్రంతో కమలనాథులపై రివర్స్ అటాక్ చేసేందుకు రెడీ అయ్యింది.
దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉంది
ఆర్జేడీ సుప్రీం బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి వాకబు చేశారు. ఇంటి దగ్గర పడిపోయిన లాలూ కుడి భుజానికి గాయం కావడంతో ఆదివారం పాట్నాలోని హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం జాయిన్ చేశారు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలు సోమవారం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
ఒకవేళ షాజహాన్ తాజ్మహల్ను కట్టి ఉండకపోతే ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.40 మాత్రమే ఉండేదని..దేశంలో నిరుద్యోగం పెరిగిపోవటానికి కారణం అక్బర్ చక్రవర్తిదే అని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. పోలవరం ప్రాజెక్టుకి సవరించిన అంచనాల ప్రకారం రూ.55వేల కోట్లకు పైగా నిధులకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి రావాల్సిన రూ.6వేల కోట్లకు పైగా నిధులను ఇప్పించాల్సిందిగా రి�
ప్రధాని మోదీ గుజరాత్ లోని గాంధీ నగర్ వేదికగా డిజిటల్ ఇండియా భాషిణి, డిజిటల్ ఇండియా జెనెసిస్, చిప్స్ టూ స్టార్టప్ ప్రోగ్రాంను లాంచ్ చేశారు. వీటితో పాటుగా http://IndiaStack.Global, మైస్కీం, మేరీ పెహ్చాన్ - నేషనల్ సింగిల్ సైన్ ఆన్ లను కూడా లాంచ్ చేశారు.