Home » PM Modi
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ పరోక్షంగా టార్గెట్ చేశారు. విశ్వమానవుడిని అనుకుంటూ కొందరు వ్యక్తులు.. భారత కూర్పును చెదరగొట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. కొన్ని చిల్లర శక్తుల ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు
భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు పదవీకాలం ముగియనుండటంతో పార్లమెంటులో సోమవారం ఆయనకు వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్యపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.
కామెన్వెల్త్ ఈవెంట్ లో 50కేజీల కేటగిరీలో పోటీపడిన నిఖత్ జరీన్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయం తర్వాత తాను ప్రధాని మోదీని కలుస్తానని.. బాక్సింగ్ గ్లౌవ్స్ మీద ఆటోగ్రాఫ్ తీసుకుంటానని హర్షం వ్యక్తం చేస్తుంది. ఇండియన్ స్టార్ బాక్సర్, వరల్డ్ �
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఆదివారం నీతి ఆయోగ్ 7వ పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంకు తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతుండగా, సీఎం కేసీఆర్ సమావేశంను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
నీతి ఆయోగ్..ప్రధాని మోదీ చెప్పే వాటికి భజన మండలిగా మారిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. నీతి ఆయోగ్.. ప్లానింగ్ కమిషన్ కన్నా మెరుగ్గా పని చేస్తుందనుకున్నామని తెలిపారు. నీతి ఆయోగ్ కు వ్యూహం లేదు.. ఇందులో రాష్ట్రాల పాత్ర లేదన్నారు. నీతి ఆయోగ్ నిరర�
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాల ప్రగతిని దెబ్బ తీస్తున్నాయని పేర్కొన్నారు. కొన్ని రకాల పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి..కానీ మోదీ మాత్రం సెస్ ల పేరుతో రాష్ట్రాల వాటా �
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. నాలుగు పేజీలతో కూడిన లెటర్ రాశారు. రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బష్కరిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కేంద్ర వైఖరికి నిరసనగా సమావేశాన్ని బష్కరిస్తున్నామని తెలిపారు. లేఖ ద్వారా న�
75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా శనివారం సాయంత్రం 4-30 గంటలకు ఢిల్లీలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశం జరుగుతుంది.
పెన్సిల్..ఎరేజర్ కొనివ్వమంటే అమ్మ కొడుతోంది సార్..ఇవి కూడా ఖరీదుగా అయిపోయాయి. పెన్సిల్, ఎరేజర్ లేకపోతే నేను ఎలా చదువుకోవాలి? అంటూ ముద్దు ముద్దు మాటలతో ఘాటైన ప్రశ్నలు సంధిస్తూ ఆరేళ్ల బుజ్జాయి ప్రధాని మోడీకి లేఖ రాసింది.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో నీటిపై తేలియాడే అత్యాధునిక సోలార్ ప్లాంట్ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఉదయం 11గంటలకు ప్రధాని మోడీ జాతీకి అంకితం చేస్తారు. ఎన్టీపీసీలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో రూ.430 కోట్లతో 450 ఎకరాల్�