Home » PM Modi
76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సోమవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 7.30గంటలకు జాతీయ జెండాను ఎగురవేశారు.
స్వదేశీ పరిజ్ణానంతో తయారు చేసిన 21 హోవిట్జర్ తుపాకులు పేలుతుండగా జాతీయ జెండాకు మోదీ వందనం చేశారు. కాగా, దీనికి ఒక రోజు ముందు అంటే ఆదివారం సంప్రదాయం ప్రకారం రాజ్ఘాట్ సందర్శించి మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. ఇక ఎర్ర కోట వద్ద ఎంట్రీ, ఎగ్జ�
ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవాల్లో ప్రధాని ఉత్సాహంగా గడిపారు. చిన్నారుల వద్దకు వెళ్లిన మోదీ, వారికి అభివాదం చేస్తూ, అంతా కలియతిరిగారు. చిన్నారుల్ని డాన్స్ చేయమని ప్రోత్సహించారు.
స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై తోమ్మిదవ సారి ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఎర్రకోటపై ఆయన 9వ సారి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
గత ఏడాది ప్రధాని మోదీని రాకేష్ ఝున్ఝున్వాలా కలిశారు. అక్టోబర్లో జరిగిన ఈ భేటీ అప్పట్లో వివాదాస్పదమైంది. దీనికి రెండు కారణాలున్నాయి.
రాకేష్ ఝున్ఝున్వాలా మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పడ్డారని కొనియాడారు. కేంద్ర మంత్రులు, క్రీడా, రాజకీయ, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు కూడా సంతాపం ప్రకటిస్తున్నారు.
ఢిల్లీలో జరగబోయే స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబవుతోంది. ఎర్రకోట వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు ఈ వేడుకలకు హాజరవుతారు.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాఖీ వేడుకలు జరుపుకొన్నారు. ప్రధానికి చిన్నారులు రాఖీలు కట్టారు. ప్రధాని కార్యాలయ సిబ్బంది పిల్లలు వరుసగా ఆయన చేతికి రాఖీలు కట్టారు.
దేశవ్యాప్తంగా నయా స్కెచ్లతో ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగేలా షాక్లు ఇస్తున్న బీజేపీకి.. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఊహించని షాకిచ్చాడు.