Home » PM Modi
గుజరాత్లోని భుజ్ జిల్లాలో స్మృతి వాన్ మెమోరియల్ను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
వచ్చే నెలలో జపాన్లో జరగనున్న ఆ దేశ మాజీ ప్రధాని షింజో అబే అధికారిక వీడ్కోలు కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవ్వనున్నారు. సెప్టెంబర్ 27న ఈ కార్యక్రమం రాజధాని టోక్యోలో జరుగుతుంది.
ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈక్రమంలో పంజాబ్ లోని ఛండీగఢ్ లో ప్రధాని హోమీ భాభా క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రాన్నిప్రారంభించనున్నా�
రామసేతును వారతస్వ కట్టడంగా గుర్తించే పటిషన్పై విచారణను ఈరోజు సుప్రీంకోర్టు తుది దశకు తీసుకుంది. అలాగే ఇది నిజమో అబద్ధమో చెప్తూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ నిజం అయితే నేను విజయం సాధిస్తాను. అబద్ధం అయితే 2024లో నరేంద్ర�
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిపాటు ఆందోళన చేపట్టారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోనే సుదీర్ఘంగా అత్యంత సుదీర్ఘ నిరసనల్లో ఇది ఒకటి. అయితే ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాల్ని రద్దు చేసుకుంటున్నట్లు గతేడాది నవంబర్ 19 ప్రధానమంత్రి నరే�
తమ ప్రభుత్వం చేపట్టిన ‘జల్ జీవన్ మిషన్’ కింద గ్రామీణ ప్రాంతాల్లోని ఏడు కోట్ల ఇండ్లకు నల్లాల ద్వారా మంచి నీళ్లు అందిస్తున్నామని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. లక్ష గ్రామాల్లో బహిరంగ మల విసర్జన పూర్తిగా అంతమైందన్నారు.
బిల్కిస్ బానోపై అత్యాచారం కేసులో 11 మంది నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీని, ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వీలు చిక్కినప్పుడల్లా విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ట్విటర్ వేదికగా ప్రధానిని ప్రశ్నిస్తున్నారు.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ భార్య ‘భారతదేశం పేరు మార్చాలి’అని కోరారు. షమీ భార్య హసీన్ జహాన్ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ, మంత్రి అమిత్ షాను భారతదేశం పేరు మార్చండి అంటూ కోరారు.
76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్ర కోటలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.