Home » PM Modi
‘‘బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా ఎంపికైనందుకు లిజ్ ట్రస్కి అభినందనలు. మీ నాయకత్వంలో ఇండియా-బ్రిటన్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. కొత్త బాధ్యతల్లో కొత్త పాత్ర పోషించబోతున్న మీకు శుభాక�
ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేముందు కూడా పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందని, ఈ పరిస్థితికి కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రమేనంటూ రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
INS విక్రాంత్ ప్రారంభ వేడుకల్లో మోదీ
పొరుగుదేశం పాకిస్థాన్ వరదల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంటే.. శత్రుదేశమైనా సాయమందించేందుకు భారత్ సన్నద్ధమైంది. దేశంలో ప్రజలు వరదల్లో చిక్కుకొని చస్తున్నా పాక్ ప్రధానికి మాత్రం పట్టనట్లుగా భారత్ పై మరోసారి విషాన్నికక్కాడు. సాయమందిస్తామని
దేశంలో ప్రతి గంటకూ ఐదుగురు రోజువారీ కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అదే సమయంలో ప్రధానికి అత్యంత ప్రీతిపాత్రుడైన మిత్రుడు రూ. 85కోట్లు సంపాదిస్తున్నాడని గౌతమ్ అదాని పేరు ప్రస్తావించకుండా ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ ట్విటర్ వేద�
ఇక 2024లో బీజేపీయేతర కూటమికి శరద్ పవార్ నాయకత్వం వహిస్తే బాగుంటుందని కొందరు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. విపక్షాల ప్రధాని అభ్యర్థిగా పవారే ఉండాలని కొందరు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వయసుతో పాటు ఇతర కారణాల రిత్యా అందుకు పవార్ మొ�
నరేంద్ర మోదీకే.. మనం మీటర్ పెట్టాలే..!
గుజరాత్ పరువు తీయడమే కాకుండా రాష్ట్రానికి పెట్టబడులు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు అనేకం జరిగాయి. దేశం ముందు ప్రపంచం ముందు గుజరాత్ గురించి తప్పుడు ప్రచారం జరిగింది. కానీ రాష్ట్రం కొత్త మార్గాన్ని ఎంచుకుని ముందుకు కదిలింది. లక్ష్యాల్ని ముద�
తాజాగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవాలకు ఇంటింటి త్రివర్ణ పతాకం అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా దేశంలో పెద్ద ఎత్తున జాతీయ జెండాల పంపిణీ చేశారు. ఇందుకు చైనాలో తయారైన పాలిస్టర్ జెండాలను ది
వచ్చె సెప్టెంబర్ నెలను ‘పోషకాహార మాసం’గా జరుపుకోవాలని సూచించారు ప్రధాని మోదీ. దేశంలో పోషకాహార లోపాన్ని పారద్రోలేందుకు ప్రజలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘మన కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మోదీ మాట్లాడారు.