Home » PM Modi
2జీ నుంచి 5జీ కి వచ్చామని, 5జీ నెట్ వర్క్ తో దేశంమరింత దూసుకు వెళ్తుందని, దేశంలో డేటా విప్లవం వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టెలికాం రంగంలో కొత్త శకానికి శ్రీకారం చుట్టారు. దేశంలో 5జీ సేవలను శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు.
దేశంలో 5జీ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అధికారికంగా ప్రారంభించనున్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్ లో నేటి నుంచి 4వ తేదీ వరకు జరగనున్న 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ -2022 కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించడంతో పాటు.. 5జీ సేవలకు నరేంద్ర మోదీ ప్రారంభించన
విపక్షాలు నోరు తెరిస్తే రాజకీయం చేస్తున్నామని అంటారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మోదీ, మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 2014 అక్టోబర్ 3న మొదటి కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికి 93 కార్యక్రమాలు పూర్తైంది. ఇన్ని కార్యక్రమాల్లో ఒక�
పంజాబ్లోని ఛండీఘడ్ ఎయిర్పోర్ట్ పేరుకు భగత్ సింగ్ పేరు పెట్టబోతున్నట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజలంతా ప్లాస్టిక్ బ్యాగుల బదులు జూట్, కాటన్, అరటి పీచు వంటి సహజ ఉత్పత్తులతో తయారైన బ్యాగులనే వాడాలని చెప్పారు.
అమెరికా, చైనా అధినేతలను కాకుండా భారత అధినేతను మెక్సికో ప్రతిపాదించడం గమనార్హం. తాజాగా ఐక్య రాజ్య సమితిలో మెక్సికో విదేశాంగ మంత్రి మర్సెలో లూయిస్ ఎబ్రార్డ్ కసౌబోన్ మాట్లాడుతూ శాంతిని సాధించేందుకు అంతర్జాతీయ సమాజం తన శక్తి సమార్థ్యాలన్నిట
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయి కనిష్టానికి (రూ.81.18) పడిపోవడంతో కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రానికి వ్యతిరేఖంగా ట్
పాకిస్తాన్ ప్రధానిగా పదవి కోల్పోయినప్పటి నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా పాకిస్థాన్ను, పాక్ నాయకత్వాన్ని భారత్తో పోలుస్తున్నారు ఇమ్రాన్. ఒకవైపు ఇండియాలోని నాయకత్వం, రాజకీయ నేతలు పాకిస్తాన్ను శత్రు దేశంగా ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ విమర్
బస్ రాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థ, యాప్ ఆధారిత ఆటో-రిక్షా సేవలు, మల్టీ మోడల్ వంటి అత్యాధునిక పట్టణ రవాణా వ్యవస్థలను అవలంబించడంలో ఇతర రాష్ట్రాల కంటే గుజరాత్ ముందుందని అన్నారు. ఇక దేశంలో మెట్రో వ్యవస్థ శరవేగంగా విస్తరిస్తోందని మోదీ చెప్పారు. 2014కి �
చిన్నతనంలో మొసలితో మోదీ ఆడుకున్న సందర్భాలు, డిజిటల్ కెమెరా కనిపెట్టక ముందే మోదీ ఉపయోగించడం, అలాగే మోదీ విద్యాభ్యాసం, పుట్టినరోజు వంటి అంశాల్ని లేవనెత్తుతూ ట్రోల్స్ వేస్తున్నారు. అయితే తెగ వైరల్ అవుతున్న ఈ ఫొటో వాస్తవానికి ఫొటో షాప్ ఎడిటిం�
మోడీ జన్మదినం సెప్టెంబర్ 17ని “జాతీయ నిరుద్యోగ దినోత్సవం”గా పాటించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా ప్రధానిని నిరుద్యోగ సమస్యపై ప్రశ్నించారు. ఎనిమిది చీతాలు వచ్చాయి.. 16కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి అంటూ మోదీ