Home » PM Modi
గుజరాత్లోని మోర్బీ పట్టణంలో మచ్చు నదిపై బ్రిడ్జి కూలిన ఘటనలో 137మంది మృతి చెందిన ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా విచారకమైనదనీ..మతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని ట్విట్టర్ ద్వారా వ్యక్తంచేశారు. మృతుల కుట
మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఎవరైనా ప్రధానమంత్రి అవుతారా అని విపక్ష నేతలు ప్రశ్నించగా.. ‘‘మోదీ అవతార పురుషుడు లాంటి వాడు. చాలా అద్భుతమైన జ్ణానం ఉన్న వ్యక్తి ఆయన. ఆయనకు పోటీ ఎవరూ ఉండరు. ఒకవేళ ఆయన అనకుంటే, ఆయన మరణం వరకు ఆయనే ఈ దేశ ప్రధానమంత్
పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన 'మిషన్ లైఫ్' ప్రచారం గురించి ప్రధానమంత్రి మాట్లాడారు. ప్రచారాన్ని తెలుసుకోవాలని, మద్దతు ఇవ్వాలని ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.
నేరాలు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయికి చేరుతున్నాయని, ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రాల పోలీస్ వ్యవస్థ మధ్య సమన్వయం అవసరమని మోదీ పిలుపునిచ్చారు. పోలీస్ వ్యవస్థలో ఒక ఉమ్మడి విధానం నెలకొంటే అంతర్రాష్ట్ర నేరాలను సులువుగా కట్టడి చేయవచ్చని అన్నార
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ త్వరలో భారత ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ మేరకు వేదిక ఖరారైంది. వీరిద్దరూ ఇండోనేషియాలోని బాలి నగరంలో జరగనున్న జీ-20 సమావేశం సందర్భంగా భేటీ కావాలని నిర్ణయించుకున్నారు.
బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైనందుకు రిషి సునాక్ను ప్రధాని మోదీ అభినందించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు అనేక అంశాలపై కలిసి పని చేయాలని నిర్ణయించారు. గురువారం రిషి సునాక్తో మోదీ ఫోన్లో మాట్లాడారు.
భారత ప్రధని నరేంద్ర మోదీ నిజమైన దేశభక్తుడని ప్రశంసించారు పుతిన్. మరోవైపు భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానం చాలా గొప్పదన్నారు. దేశంలో అమలవుతున్న ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం గురించి కూడా పుతిన్ ప్రస్తావించారు.
ప్రధాని మోదీతో ఈనాడు ఎండీ సిహెచ్.కిరణ్ భేటీ
భారత కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేషుడి బొమ్మలు ముద్రించాలి అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ముద్రించే కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేషుడి బొమ్మలు ముద్రించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి �
పచ్చి దగాకోరు మాటలు తప్ప బీజేపీ కానీ ప్రధాని మోదీ కానీ దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు కేటీఆర్. రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఐటీ సంస్థలను ప్రధాని మోదీ వేట కుక్కలా వాడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.