Home » PM Modi
సరయూ బ్యాంకు సమీపంలోని రామ్కీ పైడి వద్ద నిర్వహించిన దీపోత్సవ వేడుకల్లో 22,000 మంది వాలంటీర్లు 15 లక్షలకు పైగా మట్టి దీపాలను వెలిగించనున్నట్లు అయోధ్య డివిజనల్ కమిషనర్ నవదీప్ రిన్వా తెలిపారు. ఇవే కాకుండా పట్టణంలోని ముఖ్యమైన కూడళ్లు, ప్రదేశాల్ల�
సాధారణ ప్రజల జీవిన విధానంపై కొన్ని చట్టాలు చాలా ప్రభావం చూపుతున్నాయి. అవి వారికి భారంగా కూడా మారుతున్నాయి. ఏ చీకూ చింత లేని ప్రశాంతమైన జీవితాన్ని ప్రజలకు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ భావిస్తున్ానరు. అందుకే ప్రస్తుత పరిస్థితులకు స�
భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాకముందు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 10వ స్థానంలో ఉందని, అయితే ఇప్పుడదని 5వ స్థానానికి ఎగబాకిందని అన్నారు. ప్రపంచ దేశాలన్ని ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సైడ్ ఎఫెక�
దేవభూమి ఉత్తరాఖండ్లో.. ఈ రెండే కాదు మరెన్నో దివ్య క్షేత్రాలున్నాయ్. కానీ.. అక్కడికి వెళ్లి.. శివ, నారాయణులను దర్శించుకోవాలంటే.. అది సాహసంతో కూడుకున్న పని. ఈ కారణంతోనే చాలా మంది కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్లేందుకు ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. అ
మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ప్రపంచ నేతల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈ విషయమై భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్, యూకే, మల్దావులుతో సహా పలువురు ప్రపంచ నేతలు అభినందనలు తెలిపారు. తామంతా బాసటగా నిలుస్తామని తెలిపారు. ఫ్రెంచ్ అ�
గుజరాత్ కు రూ. 80 వేల కోట్లు ఇచ్చారు..తెలంగాణకు రూ. 18 వేల కోట్లు ఇవ్వలేరా? అంటూ మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీని ప్రశ్నించారు.
అర్బన్ నక్సల్స్ కొత్త ముఖాలతో రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లు ఒకప్పటిలా కాకుండా పూర్తిగా వేరే వేషంలో ఉన్నారు. ముఖ్యంగా యువతకు లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్
భారత ప్రధాని నరేంద్ర మోదీ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడారు. మంగళవారం మోదీ, జెలెన్స్కీ.. పలు అంశాలపై చర్చించినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్లో శనివారం రాత్రి రెండు గంటల వ్యవధిలోనే రెండు వేరువేరు ప్రమాదాల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 27మందికిపైగా గాయపడ్డారు.
డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ దృష్టిలో ఇది ఒక ప్రధాన అడుగు అని అన్నారు. 2జీ నుంచి 5జీ కి వచ్చామని, 5జీ నెట్ వర్క్ తో దేశంమరింత దూసుకు వెళ్తుందని, దేశంలో డేటా విప్లవం వచ్చిందని ప్రధాని అన్నారు. భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున�