Home » PM Modi
Pawan Kalyan: రేపు విశాఖకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు. ఈ క్రమంలో మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. రాత్రి 8.30గంటలకు విశాఖ ఐఎన్ఎస్ చోళాలో 15 నిమిషాలు పవన్ ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై, బీజేపీ - జనస�
ఇండియాకు ప్రతిష్టాత్మకంగా నిలవనున్న ‘జీ20’ సదస్సు లోగోను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మంగళవారం సాయత్రం ఆయన లోగోతోపాటు, థీమ్, వెబ్సైట్ను ఆవిష్కరించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్లో ఈ సదస్సు జరుగుతుంది.
హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు స్థిరమైన ప్రభుత్వం కావాలని, అందుకే వారు బీజేపీని ఎన్నుకుంటారని మోదీ అన్నారు. ముప్పై ఏళ్ల పాటు ఢిల్లీలో అస్థిర ప్రభుత్వం కొనసాగిందని, ఆ ప్రభుత్వాల హయాంలో ఎన్నికల పేరు మీద కోట్లాది ప్రజా సొమ్ము వృధా అయిందని మోదీ అన్నా�
‘‘ఇప్పటి వరకు పేద రాష్ట్రాలకు మోదీ ప్రభుత్వం ఏమైనా చేసిందా అంటే అది కేవలం ప్రచారం మాత్రమే. అంతకు మించి ఇంకేం చేయలేదు’’ అని అన్నారు. కొద్ది రోజుల క్రితం విపక్ష కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే పేద రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామని నిత�
మధ్యప్రదేశ్ రోడ్డుప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడినవారికి రూ.50,000 ఆర్థిక సహాయంగా ప్రకటించారు.
MyGov పోర్టల్లో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వరకు పేర్ల స్వీకరణ ప్రక్రియ సాగింది. పోర్టల్ లో నమోదు చేయబడిన డేటా ప్రకారం.. దేశ వ్యాప్తంగా 11,565 మంది తమకు తోచిన పేర్లను సూచించారు. అదే సమయంలో చిరుత ప్రాజెక్టు కోసం 18వేల 221 మంది పేర్లను సూచించారు.
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్లోనూ తన యాక్టింగ్తో అభిమానులను అలరించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఈ నటుడు రాజకీయాలపై కూడా నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాడు. తాజాగా, ప్రకాశ్ రాజ్ తమిళ యంగ్ హ�
బెంగళూరులో ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశం ప్రారంభమైంది. మూడురోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు.
పటేల్ స్ఫూర్తిని దేశం తీసుకోవాలని మోదీ సూచించారు. ఆయన 550 సంస్థానాల్ని కలిసి దేశాన్ని ఏకం చేశారని, మనం కూడా దేశ ఐక్యతకు పాటు పడాలని కోరారు. ఇక మోర్బీ పట్టణంలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై మోదీ విచారం వ్యక్తం చేశారు. తాను ఏక్తా నగ�
గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన జరిగిన ప్రాంతాన్ని ప్రధాని మోదీ మంగళవారం పరిశీలిస్తారు. ఈ మేరకు ప్రమాద స్థలాన్ని పరిశీలించడంతోపాటు, బాధిత కుటుంబాల్ని కూడా మోదీ పరామర్శిస్తారు.