Home » PM Modi
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా బిగ్ బ్రదర్ అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి చణుకులు విసిరారు. ‘బిగ్ బ్రదర్’ రాజకీయ నేతల ఫోన్లు టాప్ చేసి అందరి మాటలు వింటున్నారని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ పనులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రతిపక్షాలు దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు.
రాష్ట్రపతిగా ముర్ము ఎన్నిక కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ వెంట బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించిన విషయం విధితమే. కేంద్రం నిర్ణయం పట్ల విపక్ష పార్టీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టాయి. పలు రాష్ట్రాలు కేంద్రం తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క�
తమ దేశ అధ్యక్షుడిగా ఎవరు ఎంపికైనా శ్రీలంకకు సాయం చేయడం ఆపొద్దని ఇండియాను కోరారు ఆ దేశ ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస. భారత ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, దేశంలోని రాజకీయ పార్టీలు, భారత ప్రజలను ఆయన వేడుకున్నారు.
న్యూఢిల్లీలో సోమవారం భారత నావికా దళం (నేవీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన సైనిక శక్తిని ప్రశంసించారు. కేంద్రం తీసుకొచ్చిన ఆత్మనిర్భరత మన రక్షణ రంగానికి ఎంతో మేలు చేస్తుందన్నారు.
ఉత్తరప్రదేశ్ మధురలోని ఓ చెత్తకుండీలో ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగి జాబ్ కోల్పోయాడు. ఫ్రేమ్ చేసి ఉన్న ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిల ఫొటోలు చెత్తలో ఉన్నాయని చూపిస్తూ వీడియో తీశాడు. ఆ వ్యక్తి చ�
296 కిలోమీటర్ల బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ రహదారిని 14,850 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ రహదారి ఉత్తర్ప్రదేశ్లోని 7 జిల్లాలను కలుపుతుంది. గతంలో నాలుగు లైన్లు ఉండగా ప్రస్తుతం ఆరు లైన్లకు విస్తరించారు. ఈ రహదారి ద్వారా చిత్రకూట్ నుంచి దేశ రాజధాని �
ప్రధాని మోదీకి ఉగ్ర ముప్పు
ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు పాట్నాలోని నయా టోలా ప్రాంతంలో జూలై 11న దాడులు నిర్వహించి ఇద్దరినీ అరెస్టు చేశారు. ఈ నెల 12న బిహార్లో మోదీ పర్యటన సందర్భంగా ఆయన్ను హత్య చేసేందుకు నిందితులు ప్రణాళికలు రూపొందించారు.