Home » PM Modi
జపాన్ 100వ ప్రధానమంత్రిగా ఎన్నికైన ఫుమియో కిషిడాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 మరియు అమృత్ 2.0 కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం(అక్టోబర్-1,2021) ప్రారంభించారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తన సొంత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించిన సందర్భంగా సంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్నారు.
అస్సాంకు చెందిన ఇద్దరు చిన్నారులు ప్రధాని మోడీకి, అస్సాం సీఎం హిమంత్ బిస్వాలకు తమ సమస్య గురించి రాసిన లేఖలు వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ లేఖలో వారు ఏం రాసారంటే..
మరో సంస్కరణ దిశగా పీఎం మోదీ
భారతదేశ ఆరోగ్య రంగాన్ని మార్చడానికి వైద్య విద్యలో అపూర్వమైన సంస్కరణలు జరుగుతున్నాయని, ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డు డిజిటల్గా రక్షించబడుతుందన్నారు ప్రధాని మోదీ.
డిజిటల్ హెల్త్ మిషన్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రతి పౌరుడికి ప్రత్యేక నెంబర్ తో వైద్య కార్డులు అందించనుంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు, ప్రజా సంఘాలు నేడు (సోమవారం) భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఇందులో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు పాల్గొననుండగా..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ ప్రదేశాన్ని ఆకస్మికంగా సందర్శించారు. నిర్మాణ పనులను స్వయంగా తనిఖీ చేశారు. రూ.971 కోట్ల అంచనా వ్యయ
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం జగన్ కు ఫోన్ చేశారు. గులాబ్ తుఫాన్ పై ఆరా తీశారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన సన్నద్ధతపై జగన్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం నుం