Home » PM Modi
శ్వేతసౌధంలో 'క్వాడ్' దేశాధినేతల సదస్సు దాదాపు 4 గంటలపాటు సాగింది. ఇండో పసిఫిక్ ప్రాంతం సహా ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు ఐకమత్యంగా కృషి చేయాలని క్వాడ్ కూటమి నిర్ణయించింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భారీ భద్రత నడుమ వైట్ హౌస్ కి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. శ్వేతసౌధంలోని ఒవెల్ ఆఫీస్ లో బైడెన్ తో భేటీ అయ్యారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ..అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కి ప్రత్యేకమైన కానుకలు ఇచ్చారు. అమెరికా పర్యనటలో ఉన్న మోదీ..శుక్రవారం వైట్ హౌస్ లో
అమెరికా ఐదు కంపెనీల అధినేతలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. డిజిటల్ ఇండియా, 5G, రక్షణ, పునరుత్పాధక ఇంధనం, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు భారత్ మంచి అవకాశాలు అందిస్తుందన్నారు.
అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోడీ యూఎస్ఏ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో భేటీ అయ్యారు. ఇరువురు దైపాక్షిక అంశాలపై చర్చించారు. కరోనా రెండో దశలో సహకరించిన అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాని మోదీ శుక్రవారం అమెరికా వెస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇండియా - అమెరికా నేచురల్ పార్టనర్స్ అని కొనియాడారు మోదీ.
అమెరికాలో మోదీకి ఘన స్వాగతం
మూడు రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ అమెరికా చేరుకున్నారు. అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సందు అమెరికా రక్షణ, విదేశాంగ శాఖ అధికారులు, ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు.
క్వాడ్ శిఖరాగ్ర సదస్సు, ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించడం సహా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్లతో ద్వైపాక్షిక చర్చల కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు అమెరికా బయలుదేరి వెళ్లారు. ఈ నెల 22 నుంచి 25 వరకు అమెరికాలో మోదీ పర్యటన కొనసాగుతుంది.