Home » PM Modi
బుధవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రివర్గ విస్తరణ జాబితా బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఎక్కువగా యువతకే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా సమాచారం.. ఉన్నత విద్యావంతులకు మంత్రి పదవులు కట్టబెట్టనున్నట్లు తెలుస్తుంది. మంత్రివర్గ కూర్పులో వెనుకబడ�
ఈ నెల 8న కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండబోతుందటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్న సమయంలో ఇదే అంశంపై ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో కీలక మంత్రులు, బీజేపీ జాతీయాధ్యక్షుడితో జరగాల్సిన సమావేశం రద్దయ్యింది.
కేంద్ర మంత్రి మండలి విస్తరణ జరగనుందని చాలారోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈమేరకు ఇప్పటికే పలుదఫాలుగా ప్రధాని నరేంద్ర మోడీ.. మంత్రులు, పార్టీ పెద్దలతో సమావేశాలు కూడా నిర్వహించారు. ఇప్పటికే క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధం
కోవిడ్ వ్యాక్సినేషన్ ఫ్లాట్ ఫాం కోవిన్(CoWIN)యాప్ ను ప్రపంచంలోని అన్ని దేశాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆదివారం.. 2,600 కేజీల మామిడి పండ్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బహుమతిగా పంపారు.
టీఆర్ఎస్, బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నాయని.. మాయమాటలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలం వెళ్లబుచ్చుతున్నాయని అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాబోయే ఎన్నికల్లో కాంగ్రె�
రైతే రాజు అంటారు. దేశానికి వెన్నుముక అని చెబుతారు. ఇంతమందికి కడుపు నిండా ఆహారం దొరుకుతోంది అంటే, ఆకలి తీరుతోంది అంటే దానికి కారణం అన్నదాతే. అలాంటి రైతుకి ఏం చేసినా తక్కువే.
ఇద్దరు పిల్లల తల్లి అయిన మహిళ.. చాతిలో తుపాకీతో పేల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో విద్యాపురంలో ఉండే మోనా ద్వివేది(30) శుక్రవారం.. మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ప్రధాని మోదీకి విన్నపమని పేర్కొని ఈ ఘటనకు పాల్పడింది.
వరంగల్ జిల్లాకు చెందిన టీ స్టాల్ యజమయాని మహ్మాద్ పాషా కు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ప్రధాని మోడీ నీతో మాట్లాడతారు రెడీగా ఉండు అని చెప్పటంతో షాక్ అయ్యాడు చాయ్ వాలా మహ్మద్ పాషా.
జల వివాదంపై ప్రధానికి సీఎం జగన్ లేఖ