Home » PM Modi
ఎమర్జెన్సీ కాలం నాటి చీకటి రోజులు ఎప్పటికీ మరిచిపోలేనివని శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు.
ఉత్తర్ప్రదేశ్ లో జులై 3న జరగనున్న ఉన్నావో జిల్లా పంచాయత్ చైర్మన్ ఎన్నికకు ప్రకటించిన తమ అభ్యర్థిని(అరుణ్ సింగ్) గురువారం బీజేపీ మార్చివేసింది.
జమ్ము కశ్మీర్కు చెందిన 14 మంది నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో నిర్వహించిన భేటీ ముగిసింది.
దేశంలో ఆట బొమ్మల తయారీ పరిశ్రమకు ఊతమివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
జమ్ము కశ్మీర్కు చెందిన 14 మంది నేతలతో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో భేటీ అయ్యారు.
జమ్మూకశ్మీర్ భవిష్యత్పై కొద్దికాలంగా కేంద్రం వద్ద సమాలోచనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఇదే అంశంపై సమావేశాలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ గురువారం మరోసారి కశ్మీర్కు చెందిన అఖిలపక్ష నేతలతో సమావేశం కానున్నారు. మ�
లోక్జనశక్తి పార్టీ(LJP)లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ మౌనం వహించడంపై చిరాగ్ పాశ్వాన్ హర్ట్ అయ్యారు.
కరోనా వైరస్ మహమ్మారి సమయంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారంపై ప్రధాని ప్రశంసలు కురించారు.
కశ్మీర్ ఇష్యూపై పాకిస్తాన్ తో కూడా ప్రదాని నరేంద్ర మోదీ మాట్లాడాలని పీడీపీ(Peoples Democratic Party)అధినేత్రి మొహబూబా ముఫ్తీ అన్నారు.
జమ్మూకశ్మీర్ ను రెండు కేంద్రపాలితప్రాంతాలుగా మార్చిన తర్వాత మొదటిసారిగా ఈ నెల 24న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగబోయే ఆల్ పార్టీ మీటింగ్ కి తాము వెళుతున్నట్లు కశ్మీర్ ప్రాంతీయ పార్టీల కూటమి(పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డి