Home » PM Modi
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మళ్లీ రాష్ట్ర హోదా రానుందా ? అంటే అవునని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ పై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2021, జూన్ 24వ తేదీన ఈ సమావేశం జరుగనుంది. కేంద�
ప్రత్యేక హోదా ఇక రానట్టేనా..?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొవిడ్ వర్కర్ల కోసం క్రాష్ కోర్స్ లాంచ్ చేశారు. కొవిడ్ వర్కర్లలో నైపుణ్యం పెంచే దిశగా ప్లాన్ చేసిన మోదీ.. కస్టమైజ్డ్ క్రాష్ కోర్స్ ప్రోగ్రాం ను కొవిడ్ ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం జూన్ 18న ఉదయం 11గంటలకు లాంచ్ చేశారు. భవిష్�
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.
భారతదేశానికి ఇప్పుడు వేగవంతమైన మరియు పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ అవసరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు.
కరోనా వైరస్ ను ప్రస్తుత యుగపు అతిపెద్ద విధ్వంసంగా ప్రధాని మోదీ అభివర్ణించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. సోమవారం కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలను కలిశారు. గత వారం కేంద్ర మంత్రులతో వ్యక్తిగత మీటింగ్ ను వాయిదా వేసిన మోడీ.. పలు విషయాలపై చర్చించారు.
యూకేలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సులో కోవిడ్-19 వ్యాక్సిన్లపై పేటెంట్ హక్కుల తాత్కాలిక రద్దు చేయాలని భారత్-దక్షిణాఫ్రికా చేసిన ప్రతిపాదనకు పెద్దఎత్తున మద్దతు లభించినట్లు ఆదివారం భారత విదేశాంగ శాఖ తెలిపింది.
తమిళనాడు లోని కావేరి బేసిన్లోని వడతేరు బ్లాక్ లో చమురు గ్యాస్ నిక్షేపాలు వెలికితీత బిడ్లు రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు.
కరోనా నుంచి ఎలా గట్టెక్కాలి.. ప్రపంచ దేశాలు పరస్పరం ఎలా సహకరించుకోవాలి అనే అంశం చర్చలో బిల్డింగ్ బ్యాక్ స్ట్రాంగర్ హెల్త్ పేరుతో జీ7 సదస్సులో పాల్గొన్నాయి సభ్య దేశాలు. G7 సమ్మిట్లో భాగంగా ప్రధాని మోదీ నేరుగా పాల్గొనాల్సి ఉన్నా...