Home » PM Modi
పశ్చిమ బెంగాల్ లో ఉరుములు..మెరుపులు బీభత్సం సృష్టించాయి.వీటితో పాటు పడిన పిడుగుల ధాటికి 20మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించే బాధ్యత కేంద్రానిదేనని ఇవాళ ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఢిల్లీలో కలవనున్నారు.
కరోనా సెకండ్ వేవ్ పై భారత్ పోరాడుతోందన్నారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఈ పోరాటంలో చాలా మంది సన్నిహితులను కోల్పవడం జరిగిందన్నారు. కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలియచేస్తున్నానని వెల్లడించారు. గడిచిన 100 ఏళ్లలో
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.
లక్షద్వీప్ లో అభివృద్ధి పేరుతో అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల ఖోడా పటేల్ తీసుకున్న వరుస వివాదాస్పద నిర్ణయాలు తీవ్ర ఆందోళన కలిగించేవిగా ఉన్నాయంటూ 93 మంది రిటైర్డ్ ఉన్నతాధికారులు ప్రధాని నరేంద్ర మోడీకి శనివారం ఓ లేఖ రాశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ ఇద్దరూ బాధ్యతాయుతమైన నాయకులేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో శనివారం(జూన్ 5) ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తానని గురువారం అర్ధరాత్రి సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన ఓ వ్యక్తిని శుక్రవారం ఉదయం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.