Home » PM Modi
పద్మ అవార్డులకు అర్హులైన వారి పేర్లను ప్రభుత్వానికి సూచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలను కోరారు.
మోదీపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ముప్పును ఎదుర్కొని వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
గత వారం పదిరోజుల నుండి దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలకంగా మారిన మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. ఎట్టకేలకు మోడీ 2.0 క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. అందులో కొందరి పనితీరు కొలమానంగా అందలం ఎక్కించామని అధిష్టానం చెప్పుకుంటుంటే.. ప్రధాని మ�
ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది.
కేంద్ర కేబినెట్ విస్తరణ లో భాగంగా ఇవాళ కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
దేశ ఆర్థికవ్యవస్థను నాశనం చేస్తున్నారంటూ మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగారు బెంగాల్ సీఎం మమతాబెనర్జీ.
ప్రధాని మోడీకి మరోసారి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు.
హైకోర్టులో అడ్వకేట్ సనాతన్ రే చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ న్యాయవాది అయి ఉండి బ్రిక్స్ సదస్సులో పోలీసు అధికారిగా నటించినందుకు కలకత్తా హైకోర్టు అడ్వకేట్ సనాతన్ రే చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మోదీ కేబినెట్లో కొత్తగా 22 మందికి చోటు