Home » PM Modi
కర్ణాటక సీఎం యడ్యూరప్ప రాజీనామా చేస్తారనే వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆయన ఢిల్లీ వెళ్లటం..ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలతో భేటీ కావటంతో ఆయన మరోసారి రాజీనామా చేస్తారనే వార్తలు వచ్చ
కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వం మార్పు మరియు కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో శుక్రవారం(జులై-16,2021) సీఎం యడియూరప్ప ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు.
దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ కేసులు నమోదవ్వకముందే దాన్ని అడ్డుకోవాలని ప్రధాని మోదీ తమకు టార్గెట్ ఇచ్చారని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ మరియు నీత్ ఆయోగ్ సభ్యుడు(హెల్త్) వీకే పాల్ శుక్రవారం తెలిపారు.
విడ్ నివారణ విషయంలో సీఎంలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మోదీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ఇందులో పాల్గొన్న ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లోని పరిస్థితులు, వైరస్ నివారణ చర్యల గురించి ప్రధాని మోదీతో ప�
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ(జులై-15,2021)రాష్ట్రతిని కలిశారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఏడాది కాలం తర్వాత మొదటిసారిగా జరగనున్న ఈ సమావేశం ఉదయం 11గంటలకు ఆరంభం కానుంది.
టోక్యో ఒలింపిక్స్ సక్సెస్ తర్వాత బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధుతో కలిసి ఐస్క్రీమ్ తింటానని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ. మంగళవారం ఒలింపిక్ టోర్నీకి అర్హత సాధించిన క్రీడాకారులతో వర్చువల్ కాన్ఫిరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కోచ్ ప�
జులై 23 నుంచి ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెట్లు అంచనాలకు తలవంచకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.
కులు,మనాలీ,ముస్సోరి వంటి పర్యాటక ప్రాంతాలు మరియు సిటీ మార్లెట్లలో ఫేస్ మాస్క్ లు ధరించకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ప్రజలు తిరుగుతున్న ఫొటోలు ఇటీవల బయటికొస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీపై దీనిపై స్పందించారు.
మరికొద్ది రోజుల్లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్ కు భారత ప్లేయర్లు సిద్ధమయ్యారు. ఈ మెగా టోర్నీకి వెళ్లబోయే ప్లేయర్లలో స్ఫూర్తిని నింపేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ వారితో ప్రత్యేక సమావేశం కానున్నారు.