Home » PM Modi
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సోమవారం(జులై-26,2020)రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే.
ఢిల్లీ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు.
మరికొద్ది రోజుల్లోనే పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశముందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారమే ఢిల్లీ చేరుకున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల తర్వాత మమతా దేశరాజధానిలో ప్రధాని మోడీని కలిసేందుకు రావడం ఇదే తొలిసారి. ఐదు రోజుల షెడ్యూల్ లో భాగంగా మంగళవారం సాయంత్రం 4గంటలకు ప్రధానిని కలవనున్నారు.
కుండపోత వర్షాలకు మహారాష్ట్ర తడిసి ముద్దవుతుంది. గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని చాలా గ్రామాలు నీటమునిగాయి. గడిచిన 24 గంటల్లో వర్షాలు పడనప్పడికి గతంలో కురిసిన వర్షాలకు వరద నీరు జామ్ అయింది. దీంతో రాష్ట్రంలో లక్షమందికి పైగా ని�
వచ్చే వారం ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో సమావేశం కానున్నట్లు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి రాజీనామాపై ఊహాగానాలు వెలువడుతున్న వేళ గురువారం బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. విపక్ష నేతల ఫోన్లను కేంద్రం హ్యాక్ చేస్తోందని మమతా ఆరోపించారు. రాష్ట్రాలకు నిధులివ్వరు కానీ స్పై వేర్ పై కోట్లు ఖర్చు చేస్తారని ఆమె విమర్శించారు.
జమ్మూలో డ్రోన్ దాడులతో ఢిల్లీలో హైఎలెర్ట్ ప్రకటించారు అధికారులు. దేశరాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక కట్టడం ఎర్రకోటలోకి ప్రవేశాలను నిలిపివేస్తూ ఆంక్షలు విధించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసే వరకు ఆంక్షలు కొనసాగుతాయి.
తన మనసులోని మాటలను దేశ ప్రజలతో పంచుకునేందుకు ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించే రేడియో పోగ్రామ్ ‘మన్ కీ బాత్’ అత్యంత ప్రసిద్ధి పొందిన విషయం తెలిసిందే.