Home » PM Modi
కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. విపక్ష నేతల ఫోన్లను కేంద్రం హ్యాక్ చేస్తోందని మమతా ఆరోపించారు. రాష్ట్రాలకు నిధులివ్వరు కానీ స్పై వేర్ పై కోట్లు ఖర్చు చేస్తారని ఆమె విమర్శించారు.
జమ్మూలో డ్రోన్ దాడులతో ఢిల్లీలో హైఎలెర్ట్ ప్రకటించారు అధికారులు. దేశరాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక కట్టడం ఎర్రకోటలోకి ప్రవేశాలను నిలిపివేస్తూ ఆంక్షలు విధించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసే వరకు ఆంక్షలు కొనసాగుతాయి.
తన మనసులోని మాటలను దేశ ప్రజలతో పంచుకునేందుకు ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించే రేడియో పోగ్రామ్ ‘మన్ కీ బాత్’ అత్యంత ప్రసిద్ధి పొందిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ప్రధాని నరేంద్రమోదీ.
సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, ఓ జడ్జి, ముగ్గురు ప్రతిపక్ష నేతలు, ఇద్దరు మంత్రులు, 40మంది పాత్రికేయుల సహా మొత్తం 300 మందికిపైగా ఫోన్లను పెగాసస్ స్పైవేర్ హ్యాక్ చేసినట్లు ఓ మీడియా సంస్థ ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.
దేశంలో కోవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చిందేకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం(జులై-20,2021)ఉభయసభల ఫ్లోర్ లీడర్స్తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే..విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలు మరోసారి వాయిదా పడ్డాయి.
సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13వరకు ఇవి కొనసాగుతాయి. సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం అవుతాయి. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్య
సోమవారం(జులై-19,2021)నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో ఇవాళ అఖిలపక్షం సమావేశమైంది.
కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.