Home » PM Modi
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో "సముద్రాల భద్రత బలోపేతం- అంతర్జాతీయ సహకారం"పై సోమవారం వర్చువల్గా జరిగిన డిబేట్ కి భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
అస్సాం-మిజోరం సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ.. ఇటీవల ఇదే అంశంపై జరిగిన హింసలో ఆరుగురు అస్సాం పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
దేశంలోని రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కింద 9వ విడత నిధులు విడుదల చేయనున్నారు.
ప్రధాన మంత్రి కార్యాలయం (PMO)లో మొత్తం 301 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. PMO కోసం బడ్జెట్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా కేటాయించబడుతుంది.
టోక్యో ఒలింపిక్స్లో పోరాడి ఓడిన భారత మహిళల హాకీ టీమ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది.
ఆగస్టు 5వ తేదీ దేశ చరిత్రలో నిలిచిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫోన్ చేశారు.
పెగసస్ వ్యవహారంపై పార్లమెంటులో విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు ప్రధాని నరేంద్ర మోదీ.
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న భారత అథ్లెట్లను ప్రత్యేక అతిథులుగా ఢిల్లీలోని ఎర్రకోటకు ప్రధాని మోదీ ఆహ్వానించనున్నట్లు సమాచారం.