Home » PM Modi
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై ఏబీపీ-సీ ఓటర్ సర్వే చేసింది. సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. 5 రాష్ట్రాలకుగాను
తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్బంగా పది అంశాలతో కూడిన లేఖను ప్రధాని మోదీకి అందించారు కేసీఆర్.
ప్రధాని మోదీ ప్రత్యేక రోజు పురస్కరించుకుని రూ.125 రూపాయల నాణేన్ని విడుదల చేశారు. ఇస్కాన్ వ్యవస్థాపకుడు ప్రభు పాదస్వామి 125వ జయంతి వేడుకల సందర్భంగా ....
అప్ఘానిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితులను మరియు అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను మరియు అప్ఘానిస్తాన్ మైనార్టీలను సేఫ్ గా స్వదేశానికి తీసుకురావడాన్ని సమీక్షించేందుకు భారత ప్రధాన మంత్రి
జలియన్వాలా బాగ్ స్థూపాన్ని ప్రారంభించిన మోదీ
రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. ఆదాయం దారుణంగా పడిపోయింది. నిధుల కొరతతో కేంద్రం అల్లాడుతోంది. ఈ పరిస్థితుల్లో నిధుల సమీకరణ కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసు
కులాలవారీగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. కేంద్రంపై ఒత్తిడి పెంచే పనిలో నిమగ్నమయ్యారు బీహార్ సీఎం నితీశ్ కుమార్.
అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్..త్వరలో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమవుతున్న క్రమంలో ఆ దేశ పరిస్థితులపై చర్చించేందుకు గురువారం ఆల్ పార్టీ మీటింగ్