Home » PM Modi
దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. ఆదాయం దారుణంగా పడిపోయింది. నిధుల కొరతతో కేంద్రం అల్లాడుతోంది. ఈ పరిస్థితుల్లో నిధుల సమీకరణ కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసు
కులాలవారీగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. కేంద్రంపై ఒత్తిడి పెంచే పనిలో నిమగ్నమయ్యారు బీహార్ సీఎం నితీశ్ కుమార్.
అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్..త్వరలో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమవుతున్న క్రమంలో ఆ దేశ పరిస్థితులపై చర్చించేందుకు గురువారం ఆల్ పార్టీ మీటింగ్
బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవనుంది.
అఫ్ఘాన్ పరిణామాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్ సంస్థను ఉద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు.
అప్ఘానిస్తాన్ ఇప్పుడు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో ఆ దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
డీయూ అధినేత,బీహార్ సీఎం నితీశ్ కుమార్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవమానించారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ ఆరోపించారు. కులాల వారీగా జనగణన అంశంపై ప్రధానితో మాట్లాడేందుకు ఆయన అపాయింట్మెంట్ ని నితీష్ కోరగా..ఇంతవరకూ నితీష్ కి మోదీ అపాయింట్మె
వెహికిల్ స్క్రాపింగ్ పాలసీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో వెహికల్ స్క్రాపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం శుక్రవారం నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో(Investors Summit) వర్చువల్గా పాల్గ�
ప్రధాని నరేంద్ర మోదీని కలవడం, పార్లమెంటుకు వెళ్లడం కలగా భావించిన పదేళ్ల బాలికకు బుధవారం నిజమై షాక్ ఇచ్చింది. అహ్మద్నగర్ ఎంపీ డా. సుజయ్ విఖే పాటిల్, మహారాష్ట్ర లీడర్ రాధాకృష్ణ విఖే పాటిల్ మనువరాలు అయిన అనీషాకు ప్రధాని పది నిమిషాల అపాయింట్మె