Home » PM Modi
ఇవాళ(ఆగస్టు-11,2021) లోక్సభను నిరవధిక వాయిదా వేసిన అనంతరం పార్లమెంట్ లోని తన ఆఫీసులో స్పీకర్ ఓం బిర్లా.. వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు.
ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత తొలిసారిగా రెండు రోజుల కశ్మీర్ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ శ్రీనగర్ లో పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించిన అనంతరం పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.
ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన క్రీడాకారులతో వీడియో కాల్స్ మాట్లాడటం చాలని, వారికి హామీ ఇచ్చిన రివార్డులను అందించాలని మోదీకి చురకలు వే
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో "సముద్రాల భద్రత బలోపేతం- అంతర్జాతీయ సహకారం"పై సోమవారం వర్చువల్గా జరిగిన డిబేట్ కి భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
అస్సాం-మిజోరం సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ.. ఇటీవల ఇదే అంశంపై జరిగిన హింసలో ఆరుగురు అస్సాం పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
దేశంలోని రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కింద 9వ విడత నిధులు విడుదల చేయనున్నారు.
ప్రధాన మంత్రి కార్యాలయం (PMO)లో మొత్తం 301 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. PMO కోసం బడ్జెట్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా కేటాయించబడుతుంది.
టోక్యో ఒలింపిక్స్లో పోరాడి ఓడిన భారత మహిళల హాకీ టీమ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది.
ఆగస్టు 5వ తేదీ దేశ చరిత్రలో నిలిచిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.