Home » PM Modi
బీఆర్ఎస్ చాలా వీక్ గా ఉంది. అసత్యపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్.
ప్రధాని మోదీ.. స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి ఎందుకు ప్రస్తావన చెయ్యలేదు?
మే 13న ఏపీలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని ప్రధాని మోదీ అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్దికి ఏకైక గ్యారెంటీ ఎన్డీయే..
కాంగ్రెస్ నీకు ఏం అన్యాయం చేసింది? నిన్ను గద్వాలకు ఎమ్మెల్యేగా చేసినందుకా? ఉమ్మడి రాష్ట్రంలో నిన్ను మంత్రిని చేసినందుకా?
కేంద్రమంత్రి అమిత్ షా దేవుడి ఫొటో పట్టుకొని ప్రచారం చేస్తే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది? 5 నెలల క్రితం రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడెలా తయారైంది?
రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఎవరూ ఈ ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదపలేరు. పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. ప్రజా పాలన ఉంటుంది.
ఏపీ ప్రజలు చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు.
ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.. 36 కులాలను బీసీల్లో చేర్చే బాధ్యత నాది.
తనను బెదిరించి జైల్లో పెట్టాలని చూస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.