Home » PM Modi
పెత్తందార్ల కూటమిని వ్యతిరేకిస్తున్నా. మొట్ట మొదటిసారిగా మ్యానిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత తెచ్చింది మీ బిడ్డ..
కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తాం. దక్షిణాదిలోనూ బుల్లెట్ రైలు నడుపుతాం.
ప్రధాని మోడీ.. అదానీ అంబానీలకు రుణమాఫీ చేసి వేల కోట్ల రూపాయలను వారికి కట్ట బెట్టారు. పేద ప్రజలను కొట్టి బడా బాబులకు పంచి పెట్టారు.
దేశం సమిష్టిగా ఉండాలంటే కాంగ్రెస్ రావాలి. బీజేపీ మీడియా పబ్లిసిటీ కోసం అసత్య ప్రచారం చేసుకుంటోంది.
రాజంపేట పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డిని ప్రజలు తరిమి తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇలాంటి సమయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి.. అధికార బీజేపీ పార్టీకి ఓటు ద్వారా సరైన గుణపాఠం చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ దేశంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసింది. పదేళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడె మొక్కులు సమర్పించారు.
స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు ప్రధాని మోదీ రోడ్ షో ఉంటుంది. ప్రధానమంత్రి రోడ్డు షోకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రేపు జరగబోయేది ఎన్నికలు కాదు యుద్ధం. ఈ యుద్ధంలో కాకతీయుల పౌరుషాన్ని చాటాలి