Home » PM Narednra Modi
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 6.40 గంటల వరకు మోదీ పర్యటన కొనసాగుతోంది. మధ్యాహ్నం 1.30 గంటలకు విమానాశ్రయం వద్ద తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభల
నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. తొలుత గుజరాత్లో పర్యటించనున్న మోదీ.. దేశంలోని తొలి సౌర విద్యుత్ గ్రామంగా మోధేరాను ప్రకటించనున్నారు.
మహారాష్ట్ర నాసిక్లో శనివారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా, సుమారు 24 మంది గాయపడ్డారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షల పరిహార�
ఉజ్బెకిస్థాన్లోని సమర్ఖండ్ నగరంలో షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో పాటు ఎస్�
తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంపై వత్తిడి పెంచుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళుతున్నారు. ఆదివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్, రాజ్యసభ ఎంపీ శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దాదాపు గంటపాటు మోదీ, పవార్ ల సమావేశం కొనసాగింది. ఈ భేటీకి సంబంధించి ఫొటోను ప్రధాని కార్యాలయం అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది.