Home » PM Narendera Modi
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ప్రతీ యేటా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద సన్న, చిన్నకారు రైతులకు రూ. 2వేల చొప్పున మూడు విడుతల్లో కేంద్రం రూ.6వేలు అందిస్తుంది. ఇప్పటికే 11 సార్లు ఈ నిధులను రైతుల ఖాతాల్లో ప్రధాని మోదీ బటన్ నొక్కి జమ చే
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో రూ.856 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మహా కాలేశ్వర్ ఆలయ కారిడార్ ప్రాజెక్టు మహాకాల్ లోక్ మొదటి దశను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం 6గంటల సమయంలో ప్రారంభించనున్నారు. ఈ మెగా కారిడార్ లో శివలింగాన్ని ఆవిష్కర
Gandhi Jayanti: జాతిపిత మహాత్మాగాంధీ 153వ జయంతి సందర్భంగా ఆదివారం దేశవ్యాప్తంగా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్ఘాట్లో జాతిపిత మహాత్మా గాంధీ సమాధిని సందర్శించి ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాష్�
గేమర్లు తమ ఫోన్లో గేమ్ను డౌన్లోడ్ చేయనవసరం లేకుండా లైవ్-స్ట్రీమ్ చేసిన లింక్ ద్వారా వీడియో గేమ్లను యాక్సెస్ చేయడానికి, ఆడటానికి వీలు కల్పించే ఏదైనా గేమింగ్ సర్వీస్ "క్లౌడ్ గేమింగ్"గా సూచించబడుతుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. అగ్నిపథ్ పథకం వల్ల దేశంలోని యువత భవిష్యత్తు తో పాటు దేశ భద్రతకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. ఈ మేరకు రాహుల్ ట్విటర్ ద్వారా ప్రధాని నరేంద్�
హైదరాబాద్ హెచ్ఐసీసీ లో రెండు రోజులపాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈరోజు సాయంత్రం ముగిశాయి. ప్రధాన మంత్ర నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది.