కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనం లోపలి ఫొటోలను విడుదల చేసింది. ఈ ఏడాది మార్చిలో కొత్త పార్లమెంటు భవనం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం గాంధీనగర్లోని తన తల్లి హీరాబెన్ మోదీ వద్దకు వెళ్లారు. కొద్దిసేపు తల్లితో మోదీ ముచ్చటించారు. ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు.
సరయూ నదీ తీరప్రాంతంలో హారతి కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రధాని మోదీ సాయంత్రం 6.30గంటల సమయంలో ఈ కార్యక్రమానికి హాజరై హారతి ఇవ్వనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదేవిధంగా బాణసంచాలను పెద్ద ఎత్తున కాల్చడంతో పాటు మ్యూజికల్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరిస్తారా అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరో
కేంద్రం తీసుకుంటున్న పలు ప్రధాన నిర్ణయాలు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి.. దేశ పౌరుల సంక్షేమంకోసం మంచి నిర్ణయాలు తీసుకుంటుంటే అవి రాజకీయ రంగు పులుముకోవటం మన దేశ దురదృష్టకరం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 11వ విడత ఈ పథకం కింద రూ.21,000 కోట్లకుపైగా నిధులను మే 31వ తేదీన రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం శనివారం వెల్లడించింద
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. పాక్ ప్రధానిగా కొనసాగినన్ని రోజులు భారత్ పై కయ్యానికి కాలుదువ్విన ఆయన .. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గత పదిరోజుల క్రితం భారత్ విదే
హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి వద్ద జరిగిన మౌనదీక్షలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గోన్నారు.
కేంద్ర మంత్రివర్గ విస్తరణకి ముహూర్తం ఖరారు అయ్యింది. గురువారం ఉదయం గం.10:30కి ప్రధాన మంత్ర నరేంద్ర మోడీ తన కేబినెట్ ను విస్తరించనున్నారు.
ఎందరో త్యాగమూర్తుల పోరాట ఫలితంగా భారత ప్రజలు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో కొత్త తరం ముందుకొచ్చింది. భారత ఉపఖండంలో స్వాతంత్ర్యం కోసం జరిగిన అనేక ఉద్యమాలన్నింటిని కలిపి భారత స్వాతంత్య్రోద్యమంగా చెబుతారు. అనేక సాయు