Home » PM Narendra Modi
మోడీ ప్రధాని అయ్యింది ధరలు తగ్గించటానికి కాదని..ప్రజలు మటన్ రూ.700,పిజ్జా రూ.600 ఖర్చు చేస్తారు గానీ..టమాటా రూ.40 అంటే ఖరీదంటూ విమర్శలు చేస్తారంటూ వ్యాఖ్యానించారు కేంద్రమంత్రి.
ప్రతి ఏటా జనవరి 28 రిపబ్లిక్ డే ముగింపు వేడుకల సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్ ర్యాలీ జరుగుతుందనే విషయం తెలిసిందే. ఈసారి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ మాత్రం స్పెషల్ అట్రాక్షన్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని కనీసం 75 శాతానికి పెంచాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
తెలంగాణ నుంచి తీసుకురానున్న "నల్లపచ్చ ఏక శిల"ను తీసుకువచ్చి సుభాష్ బోస్ విగ్రహ తయారీ ఏర్పాట్లు చేయనున్నట్లు గడనాయక్ తెలిపారు. వరంగల్, ఖమ్మం ఏరియాల్లో ఈ గ్రానైట్ లభిస్తుంది.
ఈ కారణంగానే యుద్ధ స్మారకం దగ్గర అమర జవాన్ జ్యోతి వెలిగితేనే వారికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని మోడీ ప్రభుత్వం భావించింది.
పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్కు భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దేశ ప్రధాని కాన్వాయ్ 20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్ పై నిలిచిపోయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ల అపాయిట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోం
యూపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం యోగి రాష్ట్రానికి మోడీ భారీ కానుకనే ప్రకటించారు. ఒకవైపు యోగిపై ప్రశంసలు కురిపిస్తూనే.. మరోవైపు విపక్షాలపై విరుచుకుపడ్డారు.
బిపిన్ రావత్కు చిన్నారి సెల్యూట్
వ్వయసాయ చట్టాలను రద్దు చేశామని ప్రధాని మోడీ ప్రకటించారు. కానీ ఈ చట్టాలను పార్లమెంట్ రద్దు చేశాకే ఆందోళలు ముగిస్తామని అప్పటివరకు కొనసాగిస్తామని రైతునేత రాకేష్ టికాయత్ స్పష్టం చేశారు