Home » PM Narendra Modi
ప్రధానమంత్రి నరేంద్రమోది రేపు తెలంగాణలోని రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు.
డిజిటల్ కరెన్సీలోకి భారత్ ఎంట్రీ ఇచ్చింది.. డిజిటల్ రూపీని కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది నుంచే డిజిటల్ రూపీ అందుబాటులోకి రానుంది.
దేశంలో అతి త్వరలోనే త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో ఈ-పాస్పోర్ట్ విధానం తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్ ను.. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్.. పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.
మోదీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున జనామోదాన్ని సాధించే దిశగా బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలుస్తోంది.
మోడీ ప్రధాని అయ్యింది ధరలు తగ్గించటానికి కాదని..ప్రజలు మటన్ రూ.700,పిజ్జా రూ.600 ఖర్చు చేస్తారు గానీ..టమాటా రూ.40 అంటే ఖరీదంటూ విమర్శలు చేస్తారంటూ వ్యాఖ్యానించారు కేంద్రమంత్రి.
ప్రతి ఏటా జనవరి 28 రిపబ్లిక్ డే ముగింపు వేడుకల సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్ ర్యాలీ జరుగుతుందనే విషయం తెలిసిందే. ఈసారి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ మాత్రం స్పెషల్ అట్రాక్షన్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని కనీసం 75 శాతానికి పెంచాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
తెలంగాణ నుంచి తీసుకురానున్న "నల్లపచ్చ ఏక శిల"ను తీసుకువచ్చి సుభాష్ బోస్ విగ్రహ తయారీ ఏర్పాట్లు చేయనున్నట్లు గడనాయక్ తెలిపారు. వరంగల్, ఖమ్మం ఏరియాల్లో ఈ గ్రానైట్ లభిస్తుంది.
ఈ కారణంగానే యుద్ధ స్మారకం దగ్గర అమర జవాన్ జ్యోతి వెలిగితేనే వారికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని మోడీ ప్రభుత్వం భావించింది.