Home » PM Narendra Modi
ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను తరలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిర్ఫోర్స్ సాయాన్నికోరారు. ప్రధాని ఆదేశాల నేపథ్యంలో ఎయిర్ఫోర్స్ సి-17 విమానాల్ని రంగంలోకి దించింది.
మోదీతో భేటి కావడంపై సిక్కు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ప్రజల కోసం మోదీ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారని, ప్రజల కోసం ఏదైనా చేయాలన్న తపన ఉన్న వ్యక్తిగా...
ఢిల్లీకి వినబడేలా కేసీఆర్ ఫైర్
తెలుగు సినిమాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ''తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించింది. తెలుగు సినీ పరిశ్రమ అతి పెద్ద..
ఆమె అంతక్రియలకు కూడా ప్రధాని హాజరు కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం లతా మంగేష్కర్ పార్థివ దేహాన్ని ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం ఆమె నివాసంలో ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు....
ప్రధానమంత్రి నరేంద్రమోది రేపు తెలంగాణలోని రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు.
డిజిటల్ కరెన్సీలోకి భారత్ ఎంట్రీ ఇచ్చింది.. డిజిటల్ రూపీని కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది నుంచే డిజిటల్ రూపీ అందుబాటులోకి రానుంది.
దేశంలో అతి త్వరలోనే త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో ఈ-పాస్పోర్ట్ విధానం తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్ ను.. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్.. పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.
మోదీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున జనామోదాన్ని సాధించే దిశగా బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలుస్తోంది.