Home » PM Narendra Modi
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేశారు. శుక్రవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ దేశంలోని రైతు సమస్యలపై మాట్లాడారు.
మణిపూర్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. చురాచాంద్పూర్ జిల్లా సింఘాట్ సబ్ డివిజన్ పరిధిలో 46 అసోం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్, ఆయన కుటుంబమే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు.
18వ శతాబ్దపు విగ్రహం అప్పగింత
స్విగ్గిలో ఫుడ్ లేట్ గా వచ్చినందుకు ఏకంగా పీఎం మోడీకి, మమతా బెనర్జీకి ట్విట్టర్లో కంప్లైంట్ చేశారు. అయితే ఈ కంప్లైంట్ చేసింది సాధారణ ప్రజలు కాదు ఓ స్టార్ హీరో.
ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ సహా ఐదు రాష్ట్రాలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
కేరళలో భారీ వర్షాలు విలయాన్ని సృష్టిస్తున్నాయి. జల ప్రళయానికి ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలన్న తేడా లేకుండా.. వరదలకు దాదాపుగా అన్నీ కూలిపోతున్నాయి.
సైనిక శక్తిని బలోపేతం చేసుకుంటున్న భారత్
భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటన ముగిసింది. ప్రధాని మోడీ ఇవాళ భారత్ కు చేరుకోనున్నారు. మోడీ అమెరికా పర్యటనలో భాగంగా పురాతన కళాఖండాలు, వస్తువులను అమెరికా సాంస్కృతిక శాఖ భారత్కు అప్
స్నేహమంటే ఇదేరా..
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో అడుగుపెట్టారు. జోరుగా వర్షం పడుతున్నా ఎన్ఆర్ఐలు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలాహ్యారిస్తో భేటీ కానున్నారు.