Home » PM Narendra Modi
కరోనా పరిస్థితులపై ఆరు రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
తమిళనాడు గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నియమితులయ్యారు. రవిశంకర్ ప్రసాద్ను తమిళనాడు గవర్నర్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిగా తన పనితీరుతో ప్రధాని నరేంద్ర మోదీని మెప్పించారు. ఇప్పుడు అదే ఆయనకు ప్లస్ అయింది. దాంతో లోక్ సభకు ఎన్నికైన మొదటిసారే కేబినెట్ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు కిషన్ రెడ్డి.
రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన మంత్రి వర్గాన్ని ఈరోజు సాయంత్రం విస్తరించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మోదీ తన మంత్రివర్గాన్ని అతి త్వరలో విస్తరించనున్నట్టు తెలుస్తోంది.
జూలై మొదటివారంలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. జూలై రెండు లేదా మూడో వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. 2019లో మంత్రివర్గం ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి ఈ కేబినెట్ విస్తరణ జరగనుంది.
భారతదేశంలో వందశాతం వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రాల చేతుల్లో ఉన్న 25 శాతం బాధ్యత కూడా కేంద్రమే తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021, జూన్ 07వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో ఆయన ఏం చెప్పనున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. PMO కార్యాలయం ట్వీట్ చేసి ఈ విషయాన్ని తెలిపింది. అన్లాక్ ప్రక్రియ, కరోనా కట్టడి, �
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా మారింది. వైరస్ వ్యాప్తికి తోడు టీకాలు, మందుల కొరత మన దేశాన్ని వేధిస్తుంది. సెకండ్ వేవ్ ఉంటుందని నిపుణులు హెచ్చరించినా అటు ప్రభుత్వాలు కానీ.. ప్రజలు కానీ పెద్దగా పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగ
గురు తేగ్ బహదూర్ త్యాగం శ్లాఘనీయమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గురు తేగ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా శనివారం ఉదయం ప్రధాని మోడీ ఎటువంటి భద్రత, బందోబస్తు లేకుండా ఢిల్లీలోని గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్ను సందర్శించారు. ఈ సందర్భంగా గురు