Home » PM Narendra Modi
జూలై మొదటివారంలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. జూలై రెండు లేదా మూడో వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. 2019లో మంత్రివర్గం ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి ఈ కేబినెట్ విస్తరణ జరగనుంది.
భారతదేశంలో వందశాతం వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రాల చేతుల్లో ఉన్న 25 శాతం బాధ్యత కూడా కేంద్రమే తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021, జూన్ 07వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో ఆయన ఏం చెప్పనున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. PMO కార్యాలయం ట్వీట్ చేసి ఈ విషయాన్ని తెలిపింది. అన్లాక్ ప్రక్రియ, కరోనా కట్టడి, �
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా మారింది. వైరస్ వ్యాప్తికి తోడు టీకాలు, మందుల కొరత మన దేశాన్ని వేధిస్తుంది. సెకండ్ వేవ్ ఉంటుందని నిపుణులు హెచ్చరించినా అటు ప్రభుత్వాలు కానీ.. ప్రజలు కానీ పెద్దగా పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగ
గురు తేగ్ బహదూర్ త్యాగం శ్లాఘనీయమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గురు తేగ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా శనివారం ఉదయం ప్రధాని మోడీ ఎటువంటి భద్రత, బందోబస్తు లేకుండా ఢిల్లీలోని గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్ను సందర్శించారు. ఈ సందర్భంగా గురు
విద్యార్థుల్లో పరీక్షలపై భయం పోగొట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం ఇవాళ( ఏప్రిల్ 7,2021) రాత్రి ఏడు గంటలకు జరగనుంది. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది సమావేశాన్ని ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు మోదీ ఫిబ్రవ�
కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో.. కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపాలని ఆదేశించింది.
PM modi comments on mamta banerjee : పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మాంచీ హీటుమీదుంది. దీంట్లో భాగంగా బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖరగ్ పూర్ లో ఏర్పాటుచేసిన సభలో పాల్గొన్న ప్రధాని మోడీ సీఎం మమతా బెనర్జీపై సెటైర్లు వేశారు. దీదీ పాలనపై మోడీ దనదైన శై�
Trump presents Legion of Merit to PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అవార్డును లభించింది. ప్రఖ్యాత ‘లెజియన్ ఆఫ్ మెరిట్’ అవార్డును నరేంద్ర మోడీకి అందజేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలను, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో నాయకత్వం వహించి�
PM Narendra modi to tour Varanasi :భారత ప్రధాని నరేంద్రమోదీ వారణాసిలో పర్యటించనున్నారు. ఇప్పటికే సెక్యూరిటీ అధికారులు మోదీ పర్యటించే ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. వారణాసి-ప్రయాగ్రాజ్ సిక్స్ లేన్ హైవేను మోడీ ప్రారంభించనున్నారు. 73 కిలోమీటర్ల పొడవు గల ఈ హై�