Home » PM Narendra Modi
CM Jagan Delhi tour : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ పార్టీ..ఎన్డీయేలో చేరుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏలో చేరాలంటూ జగన్ను కేంద్రం కోరుతోంది. వైసీపీ వర్గాల్లో ఇంకా స్పష్టత రాలేదు. జగన్ ఢిల్లీ టూర్పై రాజకీయవర్గాల్లో ఆస�
Mask : ప్రపంచాన్ని వణిస్తున్న కరోనా (Corona) మహమ్మారి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తప్పించుకోలేక పోయారు. ఆయనకు కోవిడ్-19 కన్ఫామ్ అయింది. ట్రంప్ భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియాకు కూడా కరోనా సోకింది. అంతకుముందు ట్రంప్ ఉన్నత సలహాదార
President Donald Trump : ప్రపంచాన్ని కరోనా సంక్షోభంలోకి నెట్టింది చైనానే అంటూ మొదటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తూనే ఉన్నారు. చైనా (China) వైరస్ అంటూ ట్రంప్ ఆభివర్ణించిన సందర్భాలు అనేకం కూడా.. కరోనాకు చైనా బాధ్యత వహించాలని ఎప్పటినుంచో డిమ�
Hathras rape case : హత్రాస్ లో దళిత యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. స్వయంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదే�
ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సహా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. ప్రధాని తన పుట్టినరోజును ఎటువంటి హంగూ ఆర్బాటం లేకుండా జరుపుకుంటండగా.. దేశంలో కూడా కరోనా కారణంగ�
Celebrities Birthday Wishes to Modi: భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 70వ జన్మదినోత్సవం సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నిండు నూరేళ్లు సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ప్రియమైన ప్రధాని శ్రీ నరేం�
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్టర్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బల్లి దుర్గాప్రసాద్ అనువజ్ఞులైన నాయకులంటూ నివాళులు అర్పించారు. ఏపీ అభివృద్�
కరోనా నిబంధనలు పాటిస్తూ పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ముందు ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు.. కరోనా పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పారు. తొలిసారి రాజ్యసభ, లోక్ సభ సమా�
Akshay Kumar announces FAU-G: భారత్ దేశంలో విస్తృత ఆదరణ పొందిన పబ్-జి గేమ్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో స్వదేశీ డెవలపర్స్కు మంచి అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ‘ఎన్ కోర్ గేమ్స్’ సంస్థ తాజాగా ‘ఫియర్లెస్ అండ్ యునైటెడ్: గార్డ్స్’ (FAU:G) పేరుతో ఓ యాక్షన్ గేమ్�
ప్రధాని నరేంద్రమోదీ పర్సనల్ వెబ్సైట్ ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయ్యింది. కొందరు హ్యాకర్లు ఆయన అకౌంట్ను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ కూడా నిర్థారించింది. గురువారం తెల్లవారుజాము హ్యాకింగ్ కు గురైనట్లు గుర్తించారు. ప్రధాని రిలీఫ�