Home » PM Narendra Modi
దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో దీని తీవ్రత ఆందోళన కలిగించేట్టుగానే ఉంది. క్వారంటైన్ కేంద్రాల్లో చేరుతున్న వారి సంఖ్యను బట్టి చూస్తే ఇది తెలుస్తోంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 31.58 లక్షల మం�
కరోనా కేసులు పెరుగుతున్నాయ్ అన్న సమాచారం మధ్య ఇది తీపి కబురే. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం గట్టిగా ఆశను పెంచే కబురే చెప్పింది. దేశంలోని 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో రెండు వారాలుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కాగా దేశవ్యాప్తం�
లాక్ డౌన్ పొడిగింపుపై ఏపీ సీఎం జగన్ ప్రతిపాదన అనుగుణంగానే ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోబోతున్నారా? అందుకే దేశాన్ని మూడు జోన్లగా విభజించనున్నట్టు ప్రకటించారా? కరోనా ప్రభావిత ప్రాంతాల్లోనే లాక్ డౌన్ కొనసాగించి.. కరోనా కేసులు తక్కువ లే
ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలి. అమెరికా పరిస్థితి మనకొద్దు. కరోనాను మనం తట్టుకోలేం. లాక్డౌన్ మినహా మరో గత్యంతరం లేదన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ విజ్ఞప్తిని కేంద్రం పరిగణలోకి తీసుకుందన్నది తాజా సమాచారం. తెలంగాణతోపాటు చాల�
విదేశాల నుంచి వచ్చిన వ్యాధికాబట్టి, విమానాశ్రాయాలు, పోర్టులు మూసేశాం. జనాతా కర్ఫ్యూ, లాక్ డౌన్ తో కట్టడి చేశాం. దేశం విజయవంతమైంది. దేశం సేఫ్. అదే అమెరికాలో శవాలు గుట్టలు పేరుకొంటున్నాయి. హృదయవిదాకరమైన వార్తలు వింటున్నాం. శవాలను ట్రక్కుల్లో �
దేశం క్లిషపరిస్థితుల్లో ఉంది. కరోనా వైరస్ వ్యాప్తితో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకీ కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరిగిపోతున్నారు. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. దేశ ప్రజలను కరోనా వైరస్ నుంచి కాపాడేందుకు భారత ప్రభుత్వం చర్యలు
ప్రధాని నరేంద్ర మోడీ.. గురువారం కరోనాపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. ఇందులో భాగంగానే ఆదివారం జనతా కర్ఫ్యూలో విజయవంతంగా పాల్గొనాలని కోరారు. అత్యవసరమైతే తప్పించి ఇళ్ల నుంచి ఎవ్వరూ బయటకు రావొద్దన్నారు. ఈ మేరకు వర్క్ ప్లేస్కు వెళ్లలేని పరిస్థితుల�
కరోనా గురించి.. ప్రపంచమంతటికీ గుబులు పుడుతుంటే ప్రతి ఒక్క పౌరునిలో ధైర్యం నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ప్రధాని మోడీ స్వయంగా ట్వీట్లతో సూచనలు చేస్తున్నారు. సమయానికి మనం ఏమైనా చేయగలమని ధైర్యం నింపుతున్నారు. ‘పౌరులకు సహా�
బీజేపీ దెబ్బకు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయేలాగే కనిపిస్తోంది. అసమ్మతినేత జ్యోతిరాదిత్య సింధియా అమిత్ షాతో కలసి ప్రధాని మోడీని ఆయన నివాసంవద్ద కలిశారు. ఈలోగా వేరే కుంపటి పెట్టిన ఎమ్మెల్యేల జాడ తెలియడంలేదు. సోమరవ�
ప్రధాని నరేంద్ర మోడీ తనకెంతో ఇష్టమైన ఐప్యాడ్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్ హౌస్లో ట్రంప్కు ఆతిథ్యమిచ్చిన మోడీ.. అమెరికా-భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై అపోహాలను తొలగించేందుకు వీలుగ�