Home » PM Narendra Modi
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంట్ లైబ్రరీ హాలులో ప్రారంభమయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీసహా పలువరు బీజేపీ నేతలు ఈ సమావేశానికి హజరయ్యారు. కీలకమైన పౌరసత్వ బిల్లు రాజ్యసభలో ఈరోజు మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్ర
రాజ్యసభ 250వ సెషన్ జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన ఆయన పలు అంశాలను ప్రస్తావిస్తూ రాజ్యసభను ప్రసంశించారు. ఇలాంటి సభలో ఉన్నందుకు గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. రాజ్యసభ మనలోని �
ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్స్టార్ రామ్ చరణ్లకు ఇన్విటేషన్ పంపారు..
వాతావరణంలో మార్పులు.. గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరినీ బయపెడుతున్న అంశం.. మన దేశంలో కూడా ఇప్పుడు వాతావరంణంలో మార్పులు అనే విషయం భయం పుట్టిస్తుంది. ఈ క్రమంలో ఇదే విషయమై ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి లేటెస్ట్గా ఓ లేఖన�
ప్రధాని మోడీ సోదరుడి కుమార్తె దమయంతి బెన్ మోడీ పర్సు చోరీ చేసిన దొంగ దొరికాడు. చోరీ జరిగిన గంటల్లోనే ఢిల్లీ పోలీసులు దొంగను అరెస్టు చేశారు. ఆదివారం(అక్టోబర్
దేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీజీ పూజ్య బాపూజీ 150వ జయంతి వేడుకలు అంగర వైభోగంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ రాజ్ ఘాట్ లోని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..గాంధీజీ చూపిన మార్గంలోనే నవ సమాజం నిర్మాణం సా�
ప్రధాని పుట్టినరోజు సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా 'మాన్ బైరాగి' ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు..
ప్రధాని నరేంద్రమోడీ 69వ పుట్టినరోజు వేడుకలను స్వరాష్ట్రంలో జరుపుకుంటున్నారు. మోడీ పుట్టిన రోజున రాష్ట్రంలో పలు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని గుజరాత్లోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. దీంట్లో భాగంగా మోడీ నర
ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణాన్ని సాధించిన పీవీ సింధు భారత్కు తిరిగి వచ్చారు. సోమవారం రాత్రి స్విట్జర్లాండ్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం అందుకుంది. మంగళవారం ఉదయం సింధు, కోచ్ గోపీచంద్ కలిసి కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్
ఫోని తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించేందుకు ప్రధాని మోడీ ఒడిశా చేరుకున్నారు. భువనేశ్వర్ విమానాశ్రయంలో మోడీకి ఒడిశా గవర్నర్ గణేషీలాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతం పలికారు.అనంతరం తుపాను సృష్టిం�