Home » PM Narendra Modi
భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలంపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో సైనా తన సోదరి చంద్రాన్షూతో కలిసి బుధవారం (జనవరి 29, 2020) మధ్యాహ్నం 12 గంటలకు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా
కశ్మీర్ లోయలో భారీగా మంచు కురుస్తోంది. ఓ మహిళ ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతోంది. నిండు గర్భిణికి సాయం చేసేందుకు భారత సైనికులు ముందుకొచ్చారు. జాతీయ సైనిక దినోత్సవం సందర్భంగా భారత ఆర్మీ అధికారులు గర్భిణిని ఓ స్ట్రచర్ పై తీసుకెళ్తున్న వీడియో సోషల�
కలెక్షన్ కింగ్ కమలానికి జైకొట్టారా? మోడీతో మీటింగ్లో ఏం చర్చించారు? బీజేపీలో చేరతారా అంటే.. ఇప్పుడేమీ చెప్పలేనంటూ మోహన్బాబు ఎందుకు దాటవేశారు?
అగ్నిప్రమాదం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కాదని PMO కార్యాలయం ప్రకటించింది. ప్రధాని నివాసంలో అగ్ని ప్రమాదమంటూ వస్తున్న వార్తలపై PMO ట్విట్టర్ వేదికగా స్పందించింది. అగ్నిప్రమాదం జరిగింది ప్రధాని నివాసంలో కాదని, లోక్ కల్యాణ్ మార్గ్ వ�
పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌరుల పట్టిక (NRC)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తునా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. అసోంలో NRC, CAAను నిరసిస్తూ ఆందోళనలకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఏఏ, ఎన్ఆర్సీ అమలు విష�
ఈరోజు సూర్య గ్రహణం సంభవించింది. దీన్ని చూసేందుకు ఎంతోమంది ఆసక్తి చూపారు. ఈ అరుదైన సూర్యగ్రహణాన్ని చూసేందుకు ప్రధాని నరేంద్రమోడీ కూడా యత్నించారు. దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ప్రధాని మోడీకి సూర్యగ్రహణం కనిపించలేదట. దీనికి �
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంట్ లైబ్రరీ హాలులో ప్రారంభమయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీసహా పలువరు బీజేపీ నేతలు ఈ సమావేశానికి హజరయ్యారు. కీలకమైన పౌరసత్వ బిల్లు రాజ్యసభలో ఈరోజు మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్ర
రాజ్యసభ 250వ సెషన్ జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన ఆయన పలు అంశాలను ప్రస్తావిస్తూ రాజ్యసభను ప్రసంశించారు. ఇలాంటి సభలో ఉన్నందుకు గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. రాజ్యసభ మనలోని �
ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్స్టార్ రామ్ చరణ్లకు ఇన్విటేషన్ పంపారు..
వాతావరణంలో మార్పులు.. గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరినీ బయపెడుతున్న అంశం.. మన దేశంలో కూడా ఇప్పుడు వాతావరంణంలో మార్పులు అనే విషయం భయం పుట్టిస్తుంది. ఈ క్రమంలో ఇదే విషయమై ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి లేటెస్ట్గా ఓ లేఖన�