Home » PM Narendra Modi
విదేశాల నుంచి వచ్చిన వ్యాధికాబట్టి, విమానాశ్రాయాలు, పోర్టులు మూసేశాం. జనాతా కర్ఫ్యూ, లాక్ డౌన్ తో కట్టడి చేశాం. దేశం విజయవంతమైంది. దేశం సేఫ్. అదే అమెరికాలో శవాలు గుట్టలు పేరుకొంటున్నాయి. హృదయవిదాకరమైన వార్తలు వింటున్నాం. శవాలను ట్రక్కుల్లో �
దేశం క్లిషపరిస్థితుల్లో ఉంది. కరోనా వైరస్ వ్యాప్తితో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకీ కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరిగిపోతున్నారు. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. దేశ ప్రజలను కరోనా వైరస్ నుంచి కాపాడేందుకు భారత ప్రభుత్వం చర్యలు
ప్రధాని నరేంద్ర మోడీ.. గురువారం కరోనాపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. ఇందులో భాగంగానే ఆదివారం జనతా కర్ఫ్యూలో విజయవంతంగా పాల్గొనాలని కోరారు. అత్యవసరమైతే తప్పించి ఇళ్ల నుంచి ఎవ్వరూ బయటకు రావొద్దన్నారు. ఈ మేరకు వర్క్ ప్లేస్కు వెళ్లలేని పరిస్థితుల�
కరోనా గురించి.. ప్రపంచమంతటికీ గుబులు పుడుతుంటే ప్రతి ఒక్క పౌరునిలో ధైర్యం నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ప్రధాని మోడీ స్వయంగా ట్వీట్లతో సూచనలు చేస్తున్నారు. సమయానికి మనం ఏమైనా చేయగలమని ధైర్యం నింపుతున్నారు. ‘పౌరులకు సహా�
బీజేపీ దెబ్బకు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయేలాగే కనిపిస్తోంది. అసమ్మతినేత జ్యోతిరాదిత్య సింధియా అమిత్ షాతో కలసి ప్రధాని మోడీని ఆయన నివాసంవద్ద కలిశారు. ఈలోగా వేరే కుంపటి పెట్టిన ఎమ్మెల్యేల జాడ తెలియడంలేదు. సోమరవ�
ప్రధాని నరేంద్ర మోడీ తనకెంతో ఇష్టమైన ఐప్యాడ్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్ హౌస్లో ట్రంప్కు ఆతిథ్యమిచ్చిన మోడీ.. అమెరికా-భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై అపోహాలను తొలగించేందుకు వీలుగ�
భారత్ టూర్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తో నాకు కోటిమంది స్వాగతం పలుకుతారని ప్రధాని మోడీ నాకు హామీ ఇచ్చారు.
సాహసవీరుడు, టీవీ వ్యాఖ్యాత బేర్ గ్రిల్స్తో సూపర్ స్టార్ రజనీకాంత్ వైల్డ్ లుక్ కిరాక్ పుట్టిస్తోంది. రాబోయే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ఎపిసోడ్లో రజనీకాంత్ కనిపించనున్నాడు. డిస్కవరీ ఛానెల్ లో ఈ వైల్డ్ షో త్వరలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా బే�
ఆ ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ ఇద్దరికి కేంద్ర కేబినెట్లో చోటు ఇవ్వాలని.. కూటమిలో లేనివారికి కేబినెట్ లో చోటా? అని ఆశ్చర్య పడక్కర్లేదు. ఏ క్షణంలోనైనా కూటమిలో చేరిపోవచ్చు. వీరిలో ఇద్దరికి ఎందుకు మంత్రులు ఇవ్వాలి.. మీకో మంత్రి పదవులు.. నాకో రాజ్య�
ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ఓ సీఎం వెళ్తున్నారంటే రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలే చర్చకు వస్తాయని అనుకోవడం సహజమే. కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ప్రధానిని కలవడానికి వెళ్తున్నారంటే మాత్రం రాజకీయాంశాలే ఎక్కువగా ప్రస్త