Home » PM Narendra Modi
విద్యార్థుల్లో పరీక్షలపై భయం పోగొట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం ఇవాళ( ఏప్రిల్ 7,2021) రాత్రి ఏడు గంటలకు జరగనుంది. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది సమావేశాన్ని ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు మోదీ ఫిబ్రవ�
కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో.. కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపాలని ఆదేశించింది.
PM modi comments on mamta banerjee : పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మాంచీ హీటుమీదుంది. దీంట్లో భాగంగా బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖరగ్ పూర్ లో ఏర్పాటుచేసిన సభలో పాల్గొన్న ప్రధాని మోడీ సీఎం మమతా బెనర్జీపై సెటైర్లు వేశారు. దీదీ పాలనపై మోడీ దనదైన శై�
Trump presents Legion of Merit to PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అవార్డును లభించింది. ప్రఖ్యాత ‘లెజియన్ ఆఫ్ మెరిట్’ అవార్డును నరేంద్ర మోడీకి అందజేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలను, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో నాయకత్వం వహించి�
PM Narendra modi to tour Varanasi :భారత ప్రధాని నరేంద్రమోదీ వారణాసిలో పర్యటించనున్నారు. ఇప్పటికే సెక్యూరిటీ అధికారులు మోదీ పర్యటించే ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. వారణాసి-ప్రయాగ్రాజ్ సిక్స్ లేన్ హైవేను మోడీ ప్రారంభించనున్నారు. 73 కిలోమీటర్ల పొడవు గల ఈ హై�
1 crore health workers to get first dose : దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి నిర్వహణపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన నరేంద్ర మోడీ కీలక భేటీ జరుగనుంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఎవరికి వ్యాక్సిన్ ముందుగా అందిస్తున్నారనేదానిపై సర్వత్ర�
rains with nivar cyclone : బంగాళా ఖాతంలో ఏర్పడిని తీవ్రవాయుగుండం ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా బలపడింది. అది పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్లు, చెన్నైకి 450 కిలోమీటర్ల దూరంలో నివర తుఫాను కేంద్రీకృతమైంది. ఇది మరో నాలుగు గంటల్లో తీవ్ర తుఫానుగా మారుతుందన
tap water supply to rural areas : భారత దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోకి తాగునీటి సరఫరా అందించే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన జల జీవన్ మిషన్ (JJM)లో భాగంగా ఇప్పటివరకూ గ్రామీణ ప్రాంతాలకు అందించిన తాగు నీటి కనెక్షన్లు 50శాతానికి చేరింది. 5.74 కోట్ల గ్రామీణ
AP CM Jagan : పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ప్రధానితో పాటు ఆర్థిక, జలశక్తి మంత్రులకు కూడా ఆయన లేఖ రాశారు. జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని జగన్ ల�
#Unite2FightCorona Venkatesh -Mahesh Babu: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన #JanAndolan లో భాగంగా మనమందరం కరోనాకు వ్యతిరేకంగా పోరాడాలని, మాస్క్ ధరించి, చేతులు శుభ్రం చేసుకోవాలని, అలాగే సామాజిక దూరం పాటించాలని, ఇండియాను సురక్షితంగా ఉంచడానికి ఈ మూడు సూత్రాలు ముఖ్యమని విక్ట�