Home » PM
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అసోం అట్టుడుకిపోతుంది. అసోం వివిధ చోట్ల చెలరేగిన అల్లర్లలో పోలీసులు ఫైర్ ఓపెన్ చేసిన కారణంగా ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కూడ
పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నక్రమంలో అస్సోం వాసులకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు. పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సోం ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని.. అసోం వాసు
ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో కొన్ని పార్టీలు పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నాయని అన్నారు. సిటిజన్షిప్ బిల్లును ప్రవేశపెట్టినందుకుగానూ ప్రతిపక్షాల నుంచి మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ మేర మోడీ స్పందిస్తూ.. ‘సిటిజన్ష�
ఫిన్లాండ్ కొత్త ప్రధానిగా 34ఏళ్ల మహిళ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న మొదటి వ్యక్తిగా ఆమె రికార్డ్ సృష్టించారు. ఫిన్లాండ్ రాజకీయ నాయకురాలు సన్నా మారిన్ ఈ ఘటన దక్కించుకోబోతున
ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు మోడీ సర్కార్ తీసుకోవాల్సిన తొలి చర్య దాన్ని అర్థం చేసుకోవడమేనని మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ప్రధాని కార్యాలయంలో అధికారం కేంద్రీకృతం కావడం ద్వారా దేశంలో ఆర్థిక వృద్ధి మందగమనం కొనసాగుతోందని
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లోనూ ప్రజలు బీజేపీకే పట్టం గట్టడంతో ఆ పార్టీ మంచి జోష్ మీద కనిపిస్తోంది. అక్టోబరు 21న జరిగిన ఎన్నికల ఫలితాలు అక్టోబరు 24 గురువారం వెల్లడించడంతో బీజేపీ చక్కటి ఆధిక్యంతో గెలుపొందింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్�
ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి గెలుచుకున్న కోల్ కతాకు చెందిన అభిజిత్ బెనర్జీ ఇవాళ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ప్రధానితో సమావేశం అనంతరం అభిజిత్ మీడియాతో మాట్లాడారు. తాను వివాదాస్పద వ్యాఖ్యల జోలికి వెళ్లనని,�
జమ్మూకశ్మీర్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రతిపక్షాలు చేసిన కంప్లెయింట్ లపై ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ(అక్టోబర్-13,2019) సవాల్ చేశారు. ప్రతిపక్షాలకు ధైర్యం ఉంటే ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్నారు. ప్రతిపక్షాలకు దమ్ము ఉంటే ఖచ్చితమైన
2019 నోబెల్ శాంతి బహుమతి ఇథియోపియా ప్రధాని అబే అహ్మాద్ అలీకి దక్కింది. స్వీడిష్ అకాడమీ ఇవాళ అబే అహ్మద్ ను ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి విజేతగా ఎంపిక చేపినట్లు ఇవాళ(అక్టోబర్-11,2019)ప్రకటించింది. అంతేకాకుండా ఈ ఏడాది ప్రకటించింది 100వ నోబెల్ శాంతి బ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోసం రెడీ అవుతున్న రెండు సరికొత్త ప్రత్యేక విమానాలు వచ్చే ఏడాది జూన్ నాటికి ఢిల్లీ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. బోయింగ్ కంపెనీ ఈ రెండు ప్రత్యేక విమానాలను డల్లాస్ ఫెసిలిటీలో రెడీ చేస్తోంది. అయితే ఈ రెండు సుదూర బోయి