Home » PM
భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. హ్యూస్టన్, న్యూయార్క్లో పర్యటించే ప్రధాని… సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం హౌడీ- మోదీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సదస్సులో 50వేల మంది ఎన్ఆర్ఐలు పాల్గొంటుండగా… అమెరికా అధినేత ట్రంప్ కూడ�
భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లేందుకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి అనుమతించాలని పాక్ను భారత్ అనుమతి అడిగింది.
సెప్టెంబర్ 17 ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ సేవా సప్తాహ్ కార్యక్రమాన్ని చేపట్టింది. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా..బీజేపీ అగ్రనాయకులతో సహా నేతలు..కార్యక్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ క�
ఉగ్రవాదులను పెంచి పోషించి పాక్,అమెరికానే అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకున్నారు. ఒకప్పుడు ఉగ్ర సంస్థ ముజాహిద్దీన్ ను పెంచి పోషించిన అమెరికానే ఇప్పుడు దాన్ని తప్పుపడుతోందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. 1980ల్లో ఆఫ్ఘనిస్తాన్ను సోవి�
ప్రధాని మోడీపై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఫైర్ అయ్యారు. శాస్త్రవేత్తలు 10-12 ఏళ్లు చంద్రయాన్-2 కోసం చాలా కష్టపడితే ప్రధాని మోడీ మాత్రం తానే స్వయంగా చంద్రయాన్-2ల్యాండింగ్ చేస్తున్నాను అని ఫోజ్ కొట్టడానికే బెంగళూరుకి వచ్చాడని అన్నారు. కేవలం ప�
హిందూ వ్యతిరేకులే భారత దేశాన్ని చెడగొడుతున్నారని మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. మధుర వేదికగా బహిరంగ సభలో పాల్గొన్న మోడీ హిందువులంటే భయపడే వాళ్లే భారత్ను చెడగొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సంచలన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత�
బ్రిటన్ యూనివర్శిటీల్లో చదివుతున్న విదేశీ విద్యార్థులకు వర్క్ వీసాల కాల పరిమితిని పెంచాలని యూకే ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. విదేశీ విద్యార్థులకు 2సంవత్సరాలు వర్క్ వీసాను పొడిగించాలని యూకే అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇది 2012 లో సం
ఆఖరి నిమిషంలో సాంకేతిక కారణాలతో చంద్రయాన్-2 ప్రయోగం అనుకున్నది సాధించలేకపోవడంతో ఇస్రో చైర్మన్ శివన్ బాగా హర్ట్ అయ్యారు. చిన్నపిల్లాడిలా ఆయన ఏడ్చేశారు. ఇది గమనించిన ప్రధాని మోడీ.. శివన్ ని దగ్గరికి తీసుకున్నారు. ఆయనను హగ్ చేసుకున్నారు. చాలాస�
చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగననున్న అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ. ప్రపంచ దేశాల్లో భారత్ తలఎత్తుకునేలా చేసిన ఇస్రో సైంటిస్టులకు అభినందలు తెలిపారాయన. సె�
టీచర్స్ డే సందర్భంగా ప్రధాని మోడీ దేశంలోని టీచర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రధాని టీచర్లకు శుభాకాంక్షలు చెబుతున్న వీడియోను తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వేపల్లి రాధ�